నారాయణపేట జిల్లా మాగనూరు మండలం పెద్ద వాగు నుంచి ఇసుక రవాణా ప్రారంభమైంది. కాచ్వార్ సమీపంలోని రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇసుక తరలించేందుకు సిద్ధమవగా.. వారం రోజులుగా స్థానికు లు అడ్డుపడుతూ వచ్చారు.
నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా అభివృద్ధి పనులకు ఇసుకను తరలించడంలో తప్పు లేదని, ఇసుక రవాణాకు అడ్డుపడితే ఎంతటి వారైనా సహించేది లేదని చట్టపరంగా చర్య లు తీసుకుంటామని నారాయణపేట ఆర్డీవో రాంచందర�
ట్రాక్టర్ యజమానులు అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ప్రొఫెషనరీ ఎస్సై జగదీష్ అన్నారు. మండలంలోని రామంచ గ్రామంలో బుధవారం ఇసుక ట్రాక్టర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు.
ఇసుక అక్రమ రవాణాకు అధికారులు చెక్పెట్టారు. బీర్కూర్ మండల కేంద్రంలో మంజీరా బ్రిడ్జి కింది నుంచి ఇసుకను అక్రమంగా తరలించడానికి ఇసుకాసురులు ఏర్పాటు చేసుకున్న దారిని మూసివేయించారు. బాన్సువాడ సబ్ కలెక్ట�
గోదావరి ఇసుకకు బయటకు తీసే ఇసుక సొసైటీల్లోని సభ్యుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఏడేళ్లుగా ఒకే కమిటీ పెత్తనం చేస్తున్నదని, ఆదాయపు లెక్కలు, బైలా చూపించడం లేదని సమ్మక్క-సారక్క ఇసుక సొసైటీలో అత్�
క్వారీల వద్ద ఇసుక తవ్వకాలు పెంచడంతోపాటు విక్రయాలు పెంచాలని గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కోటి టన్నుల కన్నా ఎక్కువ ఇసుక వెలువడే రెండు మూడు క్వారీలను గుర్తించాల�
‘పట్టణాన్ని ఆనుకొని ఉన్న గోదావరి నుంచి ఈ 20 రోజుల్లో 800 లారీలకుపైగా ఇసుక, మట్టిని తరలించుకుపోయారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుక తోడుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. అసలు మంచిర్యాలలో ప్రభుత్వ యంత్రాంగం ఉ�
మక్తల్ పట్టణానికి కూతవేటు దూరంలో సర్వేనెంబర్ 971లో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని కేసీఆర్ సర్కారు ప్రారంభించింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు నిలిచిపోయాయి. కాగా, కాంగ్రెస్ సర్కా ర
మంచిర్యాలలో ఇసుక మాఫి యా విజృంభిస్తున్నది. రాత్రికిరాత్రే గోదావరి నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలించి వారికి అనుకూలమైన ప్రాంతాల్లో నిల్వ చేసుకుంటున్నారు. 3 రోజుల వ్యవధిలోనే వందలాది ట్రాక్టర్ల ఇ�
Vikarabad | కాంగ్రెస్ పాలనలో అక్రమ ఇసుక రవాణా( Sand transportation) యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.