Sand quarry | చెన్నూర్ పట్టణ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పట్టణ సమీపంలోని గోదావరిలో ఇసుక క్వారీ ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ డిమాండ్ చేశారు.
ఇసుక క్వారీ యాజమాన్యం, ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కై కుంటలో నుండి రోడ్డు వేసి ఇసుక లారీలు నడిపిస్తున్నారని హిమ్మత్నగర్ గ్రామస్తులు ఆరోపించారు. ఈ సందర్భంగా హిమ్మత్నగర్ గ్రామస్తులు బుధవారం ఇసుక క్వారీ న
అనుమతి లేకుండా ఇసుక కాంట్రాక్టర్ గోదావరిలో రోడ్డు వేసేందుకు యత్నించగా గ్రామస్తులు అడ్డుకున్న వైనం ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చెరుకూరుకు ఇసుక క్వారీ మంజ�
క్వారీల వద్ద ఇసుక తవ్వకాలు పెంచడంతోపాటు విక్రయాలు పెంచాలని గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కోటి టన్నుల కన్నా ఎక్కువ ఇసుక వెలువడే రెండు మూడు క్వారీలను గుర్తించాల�
రాష్ట్రంలో గనులను అనకొండలు మింగుతున్నాయి. ‘చేతి’లో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా క్వారీలు, క్రషర్ల మీదపడుతున్నాయి. ముందుగా బెదిరింపులతో మొదలుపెట్టి తర్వాత కేసులు, దాడులతో హడలెత్తించి ఆనక మ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామస్తులు ఇసుక క్వారీలో ఉపాధి కోసం గురువారం ఆందోళనకు దిగారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఇసుక క్వారీలో తమకు ఉపాధి కల్పించాలని డిమా
పంటలు సాగు చేసే భూముల కంటే ఇసుక మేటలు వేసిన పట్టా భూములకు ప్రస్తుతం డిమాండ్ ఉన్నది. ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకు కౌలు చెల్లించేందుకు దళారులు, కాంట్రాక్టర్లు ముందుకు వస్తుండడంతో రైతులు వారి వైపే మొగ�
జిల్లాలో ఇండ్ల నిర్మాణాల జోరు పెరిగింది. ఇదే క్రమంలో ఇసుక ధరలు సైతం అమాంతం పెరిగాయి. నిన్నమొన్నటి వరకు అందుబాటులో ఉన్న ఇసుక ధరలు రెట్టింపై దొడ్డు ఇసుక రూ.2వేలు, సన్న ఇసుక రూ.2,500 వరకు ధర పలుకుతున్నది.
గత కేసీఆర్ సర్కారు రెండేళ్ల క్రితం (2022) పెద్దపల్లి జిల్లాలోని మానేరు, హుస్సేన్మియా వాగులపై టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో 23 ఇసుక క్వారీలకు టెండర్లు పిలిచింది.