పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ (Salaar) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సలార్ పై సినీ లవర్స్ లో భారీగానే అంచనాలున్నాయి. ఈ చిత్�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నవిషయం తెలిసిందే. ఇప్పటికే రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ని పూర్తి చేసిన ప్రభాస్.. సలార్ అనే చిత్రం చేస్తున్నాడు. కేజీఎఫ్ డ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సలార్, ఆదిపురుష్, రాధే శ్యామ్, ప్రాజెక్ట్ కె అనే బడా చిత్రాలు చేస్తున్నాడు. ఈ చిత్రాలు �
Salaar | బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్తో ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐటెం సాంగ్ కోసం కత్రినాను సంప్రదించినట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్.. ఒకప్పుడు కేవలం కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే వినిపించిన ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతోంది. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవంతో కేజీఎఫ్ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్�
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా పాన్ ఇండియన్ స్థాయిలో దాదాపు 150 కోట్ల వ్యయంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. లాక�
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించబోతున్నట్లు ప్రచారం జరుగ�
కరోనా రెండో దశ ఉధృతి వల్ల దాదాపుగా రెండు నెలల నుంచి సినిమా చిత్రీకరణలు మొత్తం ఆగిపోయాయి. ఇందులో అగ్ర కథానాయకులు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్లున్నాయి. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు కనిపిస�
పాన్ ఇండియాస్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం సలార్. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ కథానాయిక.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు ఒక దానిని మించి మరొకటి అన్నట్టు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ చిత్రాలు ఉండగా ఈ చిత్రాలన్ని భారీ బడ్జెట్తో అత్య�
కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చేస్తున్న చిత్రం సలార్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుందీ చిత్రం.