Tollywood Stars | ఒకప్పుడు హీరోలు ఎండలు, వానలని, చలిని కూడా లెక్క చేయకుండా షూటింగ్స్లో పాల్గొంటూ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేసేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి.
Sai Durga Tej | టాలీవుడ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ మళ్లీ తన పేరు మార్చుకున్నాడు. తన పేరును సాయిదుర్గ తేజ్ గా మార్చుకున్నట్లు తాజాగా వెల్లడించాడు. ఉమెన్స్ డే సందర్భంగా తన తల్లి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్�
జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main Results) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం ఉదయం విడుదల చేసింది.
1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఓ వెలుగు వెలిగిన అందాల తార రమ్యకృష్ణ. నీలాంబరి అయిన, శివగామి అయిన, దేవత అయిన రమ్యకృష్ణ తన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్లోను క్ష�
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ప్రమాదానికి సంబంధించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎవరికి నచ్చినట్టు వారు కట
Babu Mohan on Sai dharam tej accident | స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ప్రమాదం బారిన పడ్డ సాయి తేజ్ ప్రస్తుతం అపోలోలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.ఆయన ప్రమాదంపై సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. త్వ�
నందమూరి కుటుంబంలో రోడ్డు ప్రమాదాలు ఎంత తీవ్ర విషాదాన్ని మిగిల్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోడ్డు ప్రమాదాలు తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారక రామారావు కుటుంబంలో ఎంతో విషాదాన్న
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నిన్న రాత్రి బైక్పై ప్రయాణిస్తున్న క్రమంలో కేబుల్ బ్రిడ్జి దగ్గర కింద పడి తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. ముందుగా ప్రాథమిక చికిత్స కోసం మెడికోవర్ ఆసుపత్రి
శుక్రవారం సాయి తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయ�
మెగా హీరో సాయి తేజ్ శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో కేబుల్ బ్రిడ్జిపై కింద పడ్డ విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బైక్పై వెళుతున్న సమయంలో రోడ్డుపై ఇసుక ఉండడంతో బైక్ స్కిడ్ అయింది. దీంతో తేజ్ తీవ్రంగ�
మెగా హీరో సాయి తేజ్ కేబుల్ బ్రిడ్జిపై తాను నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ నుండి కిందపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తేజ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రాథమిక చికిత్స కోసం ముందుగా మాదాపూర్లోని మెడికవర�
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న క్రమంలో ఆయన బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్తేజ
మ్యూజిక్ దిగ్గజం మణిశర్మ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఒకప్పుడు ఆయన ప్రతి సినిమాలో భాగం అయ్యేవారు. సూపర్ హీరోస్ సినిమాతో పరిచయమైన ఈయన.. పదేళ్ల కాలంలోనే 110కి పైగా చిత్రాలకు సంగీతం అందించాడు. కుర్ర సంగీత
కరోనా వలన కొన్నాళ్లుగా థియేటర్స్ మూతపడ్డంతో చాలా సినిమాలు రిలీజ్కి నోచుకోలేదు.ఇక ఇప్పుడిప్పుడే థియేటర్స్ తెరుచుకుంటుండడంతో విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాలు రిలీజ్ డేట్స్ ఇచ్చేస్తున్నాయి. ఈ
‘సినిమా చాలా శక్తివంతమైన మాధ్యమం. ‘అక్షర’ సినిమా ద్వారా అందిస్తున్న సందేశం ప్రజలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల గుండెలను హత్తుకోవాలి. పాఠశాల యాజమాన్యాలు, నాయకుల్లో ఈ సినిమా స్ఫూర్తి నింపుతుందని భావిస