ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ముందంజ వేయగా, గుజరాత్ టైటన్స్ తమ పోరాటాన్ని ముగించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్పై ఉత్కంఠ విజయం సాధించింది.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై, ఆర్సీబీ, ఢిల్లీ వంటి స్టార్ ఆటగాళ్లను నమ్ముకుంటే.. గుజరాత్, పంజాబ్, లక్నో మాత్రం యువకెరటాలపై ఆశలు పెట్టుకున్నాయి. 18వ ఎడిషన్లో ముగ్గురు యంగ్స్టర్స్ తమ సత్తా చాట�
ఇటీవలే ఢిల్లీ చేతిలో అవమానకర ఓటమి మూటగట్టుకున్న గుజరాత్ టైటాన్స్ మళ్లీ పుంజుకుంది. ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసి ఆ తర్వాత లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ దంచేసింది.
Ranji Trophy 2024 | కెప్టెన్ సాయి కిశోర్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో తమిళనాడు ఏడేండ్ల తర్వాత రంజీ సెమీస్లోకి అడుగుపెట్టింది. 2016-17 తర్వాత ఆ జట్టు సెమీస్ చేరడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.
Asian Games | ఆసియా క్రీడల (Asian Games) క్రికెట్లో మరో పతకం దిశగా టీమ్ఇండియా (Team India) దూసుకెళ్తున్నది. ఇప్పటికే మహిళల క్రికెట్ జట్టు స్వర్ణం సాధించగా.. ఇప్పుడు మెన్స్ టీమ్ వంతు వచ్చింది. క్వార్టర్ ఫైనల్లో నేపాల్తో భ
Duleep Trophy : సౌత్ జోన్ (South Zone)జట్టు ఈ ఏడాది దులీప్ ట్రోఫీ(Duleep Trophy) చాంపియన్గా నిలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి(Chinna Swami) స్టేడియంలో హోరా హోరీగా జరిగిన ఫైనల్లో వెస్ట్ జోన్ను 75 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింద�
రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రాల కథానాయకుడు చేతన్ మద్దినేని తాజాగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నాడు. సాయి కిషోర్ దర్శకత్వంలో చేతన్ మద్దినేని ఈ చిత్రాన్ని నిర్మిస్�