రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు, పీసీసీ మాజీ అధ్యక్షుడు సచిన్ పైలట్కు మధ్య సాగుతున్న వైరం మరోసారి రగులుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సీఎం గెహ్లాట్ను పొగడ్తలతో
Sachin Pilot | రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్పై ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మరోసారి తన వ్యతిరేక గళం వినిపించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో
Rajasthan Congress crisis | రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతున్నది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో.. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ భేటీ అయ్యారు. అంతకు ముందే మధ్యాహ్నం పార్టీ అధినేత్రితో ముఖ్యమంత�
రాజస్ధాన్లో నాయకత్వ మార్పు అంశం కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలకు దారితీస్తోంది. రాజస్ధాన్ సీఎం అశోక్ గహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడితే ఆయన స్ధానంలో సచిన్ పైలట్ సీఎం పగ్గాలు
రాజస్థాన్ సీఎం మార్పు రాజకీయం తీవ్ర సంక్షోభానికి దారితీసింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి హైడ్రామా చోటుచేసుకున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానంప
Rajasthan | రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రిని మార్చనున్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం
Rajasthan CM | కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. పార్టీని నడిపించే గురుతర బాధ్యత ఆ పార్టీ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి నమ్మినబంటు అయిన అశోక్ గెహ్లాట్పై పడనున్నది. ప్రస్తుతం ఆయన రాజస్థాన
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను దీటుగా ఎదుర్కొనే కూటమిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ అన్నారు.
”వీలైనంత తొందరగా నన్ను సీఎం చేయండి. ఆలస్యం వద్దు. మరో యేడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. రాజస్థాన్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే నన్ను సీఎం చేయాలి. ఒకవేళ అలా చేయమని పక్షంలో… �