కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో మైక్రోసైట్, ఈ-బ్రోచర్లను రాష్ట్ర పర్యాటక శాఖ బుధవారం ప్రారంభించింది. వీటిని రాష్ట్ర పర్యాటక, ప్రజా పనుల శాఖ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ ప్
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో వివిధ స్టేషన్ల నుంచి శబరిమలకు మరో 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు శుక్రవారం అధికారులు తెలిపారు. నాందేడ్, సిర్పూర్-కాగజ్నగర్, హైదరాబాద్, కాచిగూడ నుంచి కొల్ల�
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మొట్టమొదటిసారిగా శబరిమల యాత్రికుల కోసం స్థానిక వాతావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నది. అమర్నాథ్, చార్ధామ్లలో మాదిరి ‘శబరిమల’ యాత్రపై వాతావరణ వ్యవస్థను తీసుకొస్తున్నట్టు ఐఎం
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ఉచిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ శనివారం చెప్పారు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే మండలం-మకరవిళక్కు సీజన్లో శబరిమలను సందర్శించే భక�
కేరళలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు వచ్చే భక్తుల దర్శనంపై విధించిన ఆంక్షల విషయంలో పినరయి విజయన్ సర్కారు యూటర్న్ తీసుకుంది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకోని భక్తులు సైతం శబరిమల అయ్యప్పను సాఫీగా దర�