రైతు సంక్షేమం కోసం యాచారంలో సకల హంగులతో నూతన రైతు బజార్ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు క్వాలిటీ విత్తనాలను పంపిణీ చేశారు.
హైదరాబాద్ సరూర్నగర్ రైతు బజార్ అక్రమాలకు అడ్డాగా మారింది. ఎడాపెడా అధిక ధరలతో దోచేస్తున్నారు. దీనిపై కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నప్పటికీ మార్కెటింగ్ అధికారుల నుంచి స్పందన రావడం లేదు. ఎస్టేట్ అ
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ. పూల పండుగను ఆడబిడ్డలు సంబురంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకు ఉచితంగా చీరలను (Bathukamma Sarees) అందించింది. ఏటా బతుకమ్మ పండుగకు ముందు పం�
టమాట ధర మాట రానీయడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యుడు ఈ పేరెత్తితే బెదిరిపోయే పరిస్థితులు దాపురించాయి. వారం కిందటి వరకు రూ.50 వరకు ఉన్న టమాట కిలో ధర ఏకంగా రెట్టింపై రూ.100కు చేరింది.
కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీ. వినోద్ కుమార్కు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సిరిసిల్ల పట్టణంలో ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని రైతుబజార్లో బీఆర్ఎస్కు ఓటేయాలని రైతు
Traffic jam | రైతుబజార్(Rythu Bazar) వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్(Traffic jam) సమస్య సత్వర పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు.
ఇటీవలే ఎండకాలం సెలవులు మొదలయ్యాయి. మళ్లీ జూన్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు రాసిన లేఖ విద్యావేత్తలతో�
‘నల్లగొండ పట్టణ ప్రగతికి ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నాం. పట్టణాన్ని ఇండోర్, అవుట్ డోర్గా విభజించి.. ఇండోర్లో మున్సిపల్ సిబ్బందిని, అవుట్ డోర్లో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలను తీసుకుని వాటిని ఎప�
దూర ప్రాంతాల నుంచి వచ్చి రాత్రి పూట పడుకోవడానికి ఇబ్బంది పడే వారికి, అనాథలు, అభాగ్యుల కోసం ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భువనగిరి పట్టణంలో ఇందుకోసం నిరాశ్రయుల భవనం నిర్మిస్తున్నది.
మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడటంతో జిల్లా ప్రజలు రాకపోకలు ఎక్కువ కావడంతో ప్రధాన రోడ్లతో పాటు పట్టణంలోని అంతర్గత రోడ్లు సైతం రద్దీగా మారాయి. ముఖ్యంగా మార్కెట్ రోడ్డు ఎల్లావేళల రద్దీగా ఉండి వాహనాలతో పాటు ప�