ధారూరు : తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసిన ఘనత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్దేనని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం ధారూరు మండల పరిధిలోని రాంపూర్ తాం�
ముఖ్యమంత్రికి కృతజ్ఞతల వెల్లువ గ్రామాల్లో ఎడ్ల బండ్లతో ర్యాలీలు రంగవల్లులతో మహిళల సంబురం కేసీఆర్ చిత్రపటాలకు అభిషేకాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 7: దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు తెలంగాణ ప్�
ప్రపంచంలోనే అద్భుత పథకం రైతుబంధు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి యాదాద్రి, జనవరి 7 : రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఈ నెల 10 వరకు రూ.50,600 కోట్ల మైలురాయి దాటు
ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రైతుబంధు సంబరాల్లో భాగంగా మూడోరోజు జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో రైతుబంధుకు సంబంధించిన ముగ్గుల పోటీలను �
బొంరాస్పేట, జనవరి 6 : రైతు సంక్షేమమే ప్రభుత్వ పరమావధి అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. రైతుబంధు ఉత్సవాలలో భాగంగా గురువారం మండలంలోని బురాన్పూర్, ఎన్నెమీది తండా (కొత్తూరు), ఎన్నెమీదిత
కొనియాడిన ప్రజాప్రతినిధులు జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు నార్నూర్, జనవరి 6 : అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తూ అభివృద్ధి, సంక్షేమంలో జోడెడ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతున్
Rythu Bandhu Samburalu in Telangana from tomorrow | తెలంగాణలో సోమవారం నుంచి పది రోజుల పాటు రైతుబంధు సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారా�