గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె దవాఖానల పేరుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించింది. ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలల
MLA Kasireddy Narayana reddy | గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
మోసానికి మారుపేరు కాంగ్రెస్. వంచనకు కేరాఫ్ అడ్రస్ హస్తం పార్టీ. నమ్మినవాళ్లను ముంచడంలో ఆ పార్టీ దిట్ట. వెంట నడిచిన వాళ్ల వెన్ను విరవడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ రాష్ట్రంలో తొలి కాంగ్రె�
ఒక చారిత్రక తప్పిదం.. ఒక విలీనం.. 60 ఏండ్ల గోసకు కారణమైంది. కొట్లాడి తెచ్చుకుంటే స్వేచ్ఛావాయువులు లభించాయి. ఇప్పుడు గ్రేటర్లో మరో విలీనం కలకలం రేపుతున్నది. మరో విప్లవానికి శ్రీకారం చుడుతున్నది. కత్తి పక్కో
గ్రామీణ ప్రజలకు వీలుగా ఉండేలా ‘స్మార్ట్ గవ్' యాప్ను అభివృద్ధి చేశాడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఐఐఐటీ హైదరాబాద్లో ఎంటెక్ చేసిన రజనీశ్ బాజ్పాయ్.. కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డార�
గ్రామీణ ప్రాంత ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని కొందరు దుండగులు మాయమాటలు చెప్పి చోరీలకు పాల్పడుతున్నారు. జన సందోహం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారు.
Nita Ambani | నీతా అంబానీ.. ఈ మధ్యే రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకొన్నారు. అలా అని ఆమె బాధ్యత తీరిపోలేదు. మరింత పెరిగింది. రిలయన్స్ ఫౌండేషన్ అధినేత్రిగా పూర్తి చేయాల్సిన పనులు, సాధించాల్సిన విజయాలు, చేరాల్సిన గమ్�