మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద 31 మంది అంబుడ్స్పర్సన్లను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించేందుకు రాష్ట్ర సర్కారు ఏడాది తర్వాత అనుమతి ఇచ్చింది.
గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రతి కుటుంబానికీ వంద రోజులు పని కల్పించాలని కలెక్టర్ శశాంక సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టర�
ఈ ఏడాది హరితహారంలో భాగంగా మండలంలో 14 లక్షల మొక్కలను నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలోని 35 గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు.