Supreme Court | సుప్రీంకోర్టులో బుధవారం ఓ మహిళా న్యాయవాది గందరగోళం సృష్టించగా.. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మహిళా న్యాయవాది విచారణకు పదే పదే అంతరాయం కలిగించగా.. సిబ్బంది ఆమె బయటకు తీసుకెళ్లాల్సి వచ్
మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ హంగామా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు, ఆటపాటలు పలువురిని ఆకర్షింపజేశాయి.
Lok Sabha: నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై చర్చించాలని ఇవాళ ఉభయసభల్లో విపక్షాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులకు సందేశం ఇవ్వాలని లోక్సభలో రాహుల్ గాంధీ తెలిపారు. పేపర్ లీకేజీ జరిగినట్లు రాజ�
Sangareddy | సంగారెడ్డి(Sangareddy) జిల్లా పటాన్చెరులో మద్యం మత్తులో విద్యుత్ టవర్(Electricity tower) ఎక్కి ఓ వ్యక్తి హల్చల్(Man creates ruckus) చేశాడు.
Drunk Woman created ruckus | మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ హంగామా చేసింది (Drunk Woman created ruckus). అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను అసభ్యంగా తిట్టడంతోపాటు వారిపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో మహిళా పోలీసులను రప్పించి అతికష్టం�
నాగార్జునసాగర్లో విద్యుత్తు ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ చిల్లర రాద్ధాంతం చేస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. నీటి యాజమాన్యం తెలియకనే నదీ జలాలపై ఏపీ చీటికిమాటికి కృష్ణా నదీజల�
ఉన్న ఖాళీలకు అదనంగా 5 వేల ఉద్యోగాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భర్తీ ప్రకటన చేశారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. బిస్వాల్ కమిటీ రిపోర్టును పట్టుకొని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్�
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేశారని విప్ బాల్క సుమన్ విమర్శించారు. పథకం ప్రకారమే వారు సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సభలో చర్చ జరగాలి కానీ, రచ్చకాదని స్�
ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇచ్చేదిపోయి బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలను అడ్డుకొంటే స్పీకర్ చూస్తూ ఊరుకోవాలా? అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్ని�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ప్రచారం చివ