మండలకేంద్రమైన హన్వాడలో ఆర్టీసీ బస్సులు ఆపకుండా ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రయాణికులు, మహిళలు ప్రతిరోజూ గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణించవద్దని టీజీఎస్ ఆర్టీసీ ఆదేశించింది. ‘స్టాఫ్ నాట్ అలోడ్' అనే స్టిక్కర్లు అంటించింది.
కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీ విలీన ప్రక్రియను మూలన పడేసింది. ఐదున్నర నెలలు దాటినా ఈ అంశంపై నోరే మెదపడం లేదు. మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం తమ సమస్యల�
ఆర్టీసీలోని ఉద్యోగ సంఘాల మధ్య అభిప్రాయభేదాలు వెలుగుచూస్తున్నాయి. భేదాభిప్రాయాల నేపథ్యంలోనే ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్క్ర్స్ సంఘానికి చెందిన రాజిరెడ్డిపై ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప�
ఎలాంటి సహాయ, సహకారమైనా అందిస్తాం నిమ్స్లో చికిత్స పొందుతున్న సిబ్బందిని కలిసిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): సంస్థ సిబ్బంది కోసం ఆర్టీసీ తార్నాక దవాఖానలో అన
మా బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించండి: ఎండీ సజ్జనార్ హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమే అత్యంత సురక్షితమని టీఎస్ఆర్టీసీ పేర్కొంది. నిత్యం శ�