2017 ఏప్రిల్ 1 నుంచి 2024 ఏప్రిల్ 30 మధ్య రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మంత్రి పొన్నం ప్రభాకర్తో ఇటీవల ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చల్లో బక
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగులు మధిర, ఇల్లెందు ఆర్టీసీ డిపోల ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ఆర్టీసీలో దశాబ్దాలపాటు పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు శుక్రవారం డిపోల ముందు చేపట్టిన
ఆర్టీసీ రిటైర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మధిర ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం స్టాప్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు భిక్షపతి, ఫకీరయ్య మాట్�