సరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు ముందస్తు టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా స్ఫూర్తితో ఇక నుంచి రాష్ట్రంలో ముఖ్య పర్వదినాలైన దసరా, సంక్రాంతి, ఉగాది పండుగల వేళల్లో లక్కీడ్రాలు నిర్వహించి విజేతలకు బహుమతులతో సన్మానిస్తామని టీఎస్ఆర్టీసీ సంస్థ ఎండీ వీసీ సజ�
TSRTC | లక్కీడ్రా విజేతలకు ఆర్టీసీ నగదు పురస్కారాలను అందజేసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల కోసం లక్కీ డ్రాను ప్రకటించింది. ఇందులో గెలుపొందిన వారికి నగదు పారితోషకంతో పాటు సత్�
TSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివిధ స్కీమ్స్తో ప్రయాణికులను ఆకట్టుకుంటూ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే పలు ప్రత్యేకంగా టికెట్స్ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ�
టీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డును నెలకొల్పింది. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న శ్రామిక్-హెల్పర్లు, డ్రైవర్లు, కండక్టర్ల, సూపర్వైజర్లు, ఇతర అధికారులను ప్రోత్సహించడానికి సంస్థ యాజమాన్యం అ�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు యాజమాన్యం తీపికబురు చెప్పింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్టు టీఎస్ఆర్టీసీ చైర్మ
రాష్ట్రంలోని ప్రతి గడపకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ‘విలేజ్ బస్ ఆఫీసర్' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ కార�
ఆర్టీసీకి సంక్రాంతి పండుగ కలిసొచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రాం తాలతోపాటు వివిధ రాష్ర్టాలకు ప్రత్యేక బస్సులు నడుపడం ద్వారా రికార్డుస్థాయి ఆదాయం సమకూరినట్టు యాజమా న్యం ప్రకటించింది.