‘కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధరతో సోయా కొనగోలు చేయాలని, తేమతో సంబంధం లేకుండా పత్తిని సేకరించాలని, సంక్రాంతి లోగా యాసంగి పంటలకు రైతు భరోసా విడుదల చేయాలని, యూరియా యాప్ను ఎత్తివేయాలని..’ డిమాండ్ చేస్తూ బీ�
నందిపేటలో ఆర్టీసీ డిపో ఏర్పాటుపై అడుగులు దశాబ్దాలుగా ముందుకు పడడంలేదు. డిపో ఏర్పాటు కోసం 31ఏండ్ల క్రితం ఉద్యమం చేపట్టగా డిపో నిర్మాణానికి పాలకులు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. అప్పటి నుంచి నిర్
స్థానిక ఆర్టీసీ డిపోలోని స్టోర్ రూంలో షార్ట్సర్క్యట్తో ప్రమాదం వాటిల్లింది. శుక్రవారం రాత్రి సమయంలో డిపోలోని స్టోర్ రూంలో జరిగిన ప్రమాదంతో మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తమ�
మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఆదివారం ఉదయం తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల నాలుగు గంటలపాటు బస్సులు నిలిచిపోయాయి. టికెట్ ఇష్యూయింగ్ మిషిన్(టిమ్)లకు సంబంధించిన సర్వర్లో ఏర్పడిన సాంకేతిక లోపంతో వాహనాలు బయటక
Drinking Water | అచ్చంపేట డిపో ఆవరణలో శ్రీ భగవాన్ సత్యసాయి సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిపో మేనేజర్ మురళి దుర్గ ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు.
Mehdipatnam | ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి తగు సూచనలు, సలహాల గురించి, ప్రయాణికుల నుంచి వారి అభిప్రాయాలను తెలుసుకొనుటకు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని మెహదీపట్నం డిపో మేనేజర్ నిర్వహిస్తున్నారు.
ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం, కార్గో సేవలతో ఆదాయం పొందుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరింత ఆదాయంపై దృష్టిసారించింది. ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేసిన పట్టణాల్లో వృథాగా ఉన్న ఆర్టీసీ స్థలాలపై ఆదాయ
జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో అద్దెబస్సు డ్రైవర్లు శుక్రవారం ఆందోళన చేశారు. జీతాలు పెంచడంతోపాటు, ఉద్యోగ భద్రత కలిపించాలని డిమాండ్ చేశారు. దీంతో జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో 36 అద్దెల బస్సులు నిలిచిపోయాయి. అద్�
హైదరాబాద్ దిల్సుఖ్నగర్ (Dilsukhnagar) ఆర్టీసీ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులో ఒక్కసారిగా నిప్పు అంటుకున్నది.
అర్హులందరికీ రే షన్ కార్డులను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నిజాలపూర్లో ప్రజాపాలన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆర�
విద్యార్థుల కోసం బస్సులు నడపాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట శనివారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనోజ్ మాట్లాడుతూ.. ప్రభ�
ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో ఉత్తమ ద్వితీయ డిపోగా సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఎంపికైంది. ఇందుకోసం వచ్చిన నగదుతోపాటు డిపోలోని ఉద్యోగులకు శుక్రవారం డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి బహుమతులు అందజేశారు. ఉత్తమ డి�