మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఆదివారం ఉదయం తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల నాలుగు గంటలపాటు బస్సులు నిలిచిపోయాయి. టికెట్ ఇష్యూయింగ్ మిషిన్(టిమ్)లకు సంబంధించిన సర్వర్లో ఏర్పడిన సాంకేతిక లోపంతో వాహనాలు బయటక
Drinking Water | అచ్చంపేట డిపో ఆవరణలో శ్రీ భగవాన్ సత్యసాయి సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిపో మేనేజర్ మురళి దుర్గ ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు.
Mehdipatnam | ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి తగు సూచనలు, సలహాల గురించి, ప్రయాణికుల నుంచి వారి అభిప్రాయాలను తెలుసుకొనుటకు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని మెహదీపట్నం డిపో మేనేజర్ నిర్వహిస్తున్నారు.
ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం, కార్గో సేవలతో ఆదాయం పొందుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరింత ఆదాయంపై దృష్టిసారించింది. ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేసిన పట్టణాల్లో వృథాగా ఉన్న ఆర్టీసీ స్థలాలపై ఆదాయ
జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో అద్దెబస్సు డ్రైవర్లు శుక్రవారం ఆందోళన చేశారు. జీతాలు పెంచడంతోపాటు, ఉద్యోగ భద్రత కలిపించాలని డిమాండ్ చేశారు. దీంతో జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో 36 అద్దెల బస్సులు నిలిచిపోయాయి. అద్�
హైదరాబాద్ దిల్సుఖ్నగర్ (Dilsukhnagar) ఆర్టీసీ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులో ఒక్కసారిగా నిప్పు అంటుకున్నది.
అర్హులందరికీ రే షన్ కార్డులను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నిజాలపూర్లో ప్రజాపాలన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆర�
విద్యార్థుల కోసం బస్సులు నడపాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట శనివారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనోజ్ మాట్లాడుతూ.. ప్రభ�
ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో ఉత్తమ ద్వితీయ డిపోగా సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఎంపికైంది. ఇందుకోసం వచ్చిన నగదుతోపాటు డిపోలోని ఉద్యోగులకు శుక్రవారం డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి బహుమతులు అందజేశారు. ఉత్తమ డి�
సీఎం కేసీఆర్తోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తెలంగా ణ ప్రభుత్వం మాత్రమేనని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ ఆర్ట
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉదయ్కుమార్ ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో పీఆర్ఎల్ఐ,
గతేడాది నుంచి ఆర్టీసీ క్రమక్రమంగా నష్టాలను తగ్గించుకుంటూ వస్తోంది. ప్రస్తుత సంవత్సరం మెరుగైన స్థానంలో నిలిచింది. 2022లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలు పరిశీలిస్తే ఈ నాలుగు నెలల కాలానికి కొత్తగూడె�