సీఎం కేసీఆర్తోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తెలంగా ణ ప్రభుత్వం మాత్రమేనని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ ఆర్ట
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉదయ్కుమార్ ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో పీఆర్ఎల్ఐ,
గతేడాది నుంచి ఆర్టీసీ క్రమక్రమంగా నష్టాలను తగ్గించుకుంటూ వస్తోంది. ప్రస్తుత సంవత్సరం మెరుగైన స్థానంలో నిలిచింది. 2022లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలు పరిశీలిస్తే ఈ నాలుగు నెలల కాలానికి కొత్తగూడె�
జనగామ : బడ్జెట్లో సీఎం కేసీఆర్ ఆర్టీసీకి మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో సర్వత్రా హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రిపటాలకు క్షీరాభిషేకాలతో ఆర్టీసీ సిబ్బంది తమ కృతజ్ఞతను చాటుత