ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో ఓటమి మినహాయిస్తే..ముంబై ఇండియన్స్ను వారి సొంతగడ్డపైనే మట్టికరి
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అదరగొట్టింది. ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై అద్భుత విజయం సాధించింది.
IPL 2026 | మార్చి 28 నుంచి ప్రారంభమైన ఐపీఎల్ 2026 సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు పూర్తయ్యాయి. మొత్తం 10 జట్లు తలో మ్యాచ్ ఆడి తమ ప్రస్థానాన్ని ప్రారంభించాయి. ఈ సీజన్ను రాజస్థాన్, బెంగళూరు, ఢ�
IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ఆరంభ పోరులో చిన్నస్వామి తొక్కిసలాట(Stampede) మృతులకు నివాళులు అర్పించారు. టాస్ అనంతరం ఆర్సీబీ(RCB), సన్రైజర్స్ హైదరాబాద్(SRH) ఆటగాళ్లతో పాటు స్టాండ్స్లోని అభిమానులందరూ లేచి నిల్చొని �
RCB vs SRH : ఆరంభ వేడులకలు లేకుండానే జరుగుతున్న తొలి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
IPL 2026 : క్రికెట్ అభిమానులకు వినోదం పంచేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బెంగళూరు ఆటోవాలాలు అభిమానులకు బంపరాఫర్ ప్రకటించారు.
IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ఆరంభ పోరు మరికొన్ని గంటల్లో మొదలవ్వనుంది. అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ లో ఇరుజట్లు విజయంపై కన్నేయగా.. రికార్డులు మాత్రం ఆరెంజ్ ఆర్మీ తడబాటును గుర్తు చేస్తు
IPL 2026 : దాదాపు పది నెలలకు పైగా క్రికెట్ మ్యాచ్లకు దూరమైన చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో ఐపీఎల్ సందడి నెలకొంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాళ్లు మైదానంలోకి దిగారు.
IPL Tickets : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్కు రేపటితో తెరలేవనుంది. ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్తో మెగా టోర్నీ మొదలవ్వనుంది. ఈ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే అమ్ముడవ్వగా.. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల కోసం కర్నాటక
Karnataka MLA -KSCA : స్టార్ ఆటగాళ్ల మెరుపులను కళ్లారా చూసేందుకు అభిమానులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కొందరు బెదిరింపులకు దిగుతున్నారు. కర్నాటక ఎమ్మెల్యే తమకు ఐపీఎల్ టికెట్లు ఇవ్వా�
IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ మరో రెండు రోజుల్లో షురూ కానుంది. మార్చి 28న చిన్నస్వామి స్టేడియంలో ఆరంభ మ్యాచ్తో వేసవి క్రీడా వినోదం మొదలవ్వనుంది. తొక్కిసలాట (Stampede) ఘటనతో మూత పడిన చిన్నస్వామిలో టికెట్లు హాట్�
Vijay Mallya: ఐపీఎల్ జట్టు ఆర్సీబీని కొత్త ఓనర్లు సుమారు 16600 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ ఓనర్ విజయ్ మాల్యా స్పందించారు. తాను ఆర్సీబీని కొన్నప్పుడు కొందరు తనను చూసి
IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ సమీపిస్తున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాట(Stampede)లో మృతి చెందిన 11 మంది అభిమానులను ఆర్సీబీ స్మరించుకోనుంది.