ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచనున్నారు
Arvind Kejriwal | తన జీవితం దేశానికి అంకితం (My Life Dedicated To Nation) అని అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).
ఢిల్లీ మద్యం పాలసీ కేసులను ప్రారంభం నుంచి విచారిస్తున్న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్పాల్ మంగళవారం బదిలీ అయ్యారు. నాగ్పాల్ స్థానంలో కొత్త న్యాయమూర్తిగా జడ్జి కావేరీ భవేజ
Delhi High Court | ఢిల్లీ హైకోర్టు పరిధిలో 85 మంది న్యాయ అధికారులను బదిలీ చేస్తూ హైకోర్టు తాత్కాలి ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. హైయ్యర్ జుడీషియల్ సర్వీసెస్ కింద వివిధ జిల్లా కోర్టుల్లో, ప్రత్యేక కో�
తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఈడీ తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందని చెప్పారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. శనివారం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు.. జస్టిస్ కేఎం నాగపాల్ ముందు హాజరుప
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్కు వెళ్లిన మహిళా డాక్టర్ల బృందం.. జాగృతి అధ్యక్షురాలి
Manish Sisodia | లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియాకు కస్టడీ పెరోల్ దక్కింది. ఆనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను వారానికి ఒ�
Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమ నోటీసులను లెక్కచేయడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కోర్టుకు వెళ్లింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఢిల్లీ లిక్కర్ ప�
Enforcement Directorate | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సమన్లు జారీ చేసినా సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడంపై ఈడీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 7న కోర్టు విచారణ జరు�
Sanjay Singh | ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్సింగ్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 21 వరకు పొడిగించింది. కేసుకు సంబంధించిన అన్ని వివ
Brijbhushan | భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కోర్టు విచారణ జరిపి
Delhi Excise policy case | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయ్యి జైలులో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. తనకు తన బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని రౌజ్ అవెన్యూ క