నిజామాబాద్ నగరపాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి ఆర్ఐ (రెవెన్యూ ఇన్స్పెక్టర్)గా పనిచేస్తున్న కర్ణ శ్రీనివాస్ రావు బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 7 వేలు లంచం తీసుకు�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల రెవెన్యూ కార్యాలయంలో ఆర్ఐ లేకపోవడంతో పనులు కాక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సింగరేణి తాసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు ఆర్ఐలు విధులు నిర్వహిస్తుండగా, ఆరు నెలల కింద
జిల్లాలో భూభారతి సదస్సుల ద్వారా వచ్చి న దరఖాస్తులను వచ్చే నెల 10తేదీ లోపు పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ..వాటి సాధ్యాసాధ్యాలపై తహసీల్దార్లు తర్జన భర్జన పడుతున్నారు.
Maharastra: 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది మహారాష్ట్ర కోర్టు. ఆ కేసులో నిందితుడికి 20 వేల ఫైన్ కూడా వేశారు. స్పెషల్ కోర్టు జడ్జి డీఎస్ దేశ్ముక్ తీర్పు ఇచ్చ�
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండ లం మేడిపల్లికి చెందిన బద్దం లక్ష్మి తన వ్యవసాయ భూమిని తమ సంతా నం ఇండ్ల నిర్మాణానికి వ్యవసాయేతర భూ మిగా మార్చేందుకు గత నెల 22న ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆర్ఐ తిరుపతి రూ.20 �
టేకు చెట్ల నరికివేత అనుమతులకు లంచం డిమాండ్ ఎర్రుపాలెం, మే 11: తన భూమిలోని టేకుచెట్ల నరికివేతకు అనుమతి కోరిన ఓ రైతును లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ, సర్వేయర్ను ఏసీబీ అదుపులోకి తీసుకొన్నది. ఏసీబీ డీఎస్పీ ఎస్వీ