Konda Surekha : మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ (Konda Surekha) భగ్గుమన్నారు. టీడీపీ రక్తం ఉన్నోళ్లే ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై ఆమె మండిపడ్డారు.
Revuri | కాంగ్రెస్లో కుమ్ములాటలు కొత్తవి కావు. ఒకరికొకరి మధ్య డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. పరిమితులు దాటితే అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.
Revuri Prakash Reddy | పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఇప్పుడు రాజీనామా చేయించి నువ్వు ప్రచారం చేయి రేవంత్ రెడ్డి.. కచ్చితంగా నేనే నిల్చుంటా.. నేనే గెలుస్తా అర్థమైందా.. నేను ఇండిపెండెంట్గా నిల్చుంటా.. నీ మీద నేన
వర్గపోరు, అసమ్మతి గొడవలకు కాంగ్రెస్ మారుపేరుగా నిలుస్తున్నది. పరిపాలన, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆధిపత్యం కోసం ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకుంటున్న పరిస్థ�
Minister Surekha : అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తరచూ సంచలన వ్యాఖ్యలతో నిలుస్తుంటారు. సొంత పార్టీ నేతలపైన విమర్శనాస్త్రాలు సంధించే సురేఖ.. ఈసారి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్య�
‘మీరు ఎవరికోసం వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు.. ఒక కార్డు మెడలో వేసుకుంటే జర్నలిస్టులు అవుతారా.. మీరు మాట్లాడేది చాలా తప్పు’ అంటూ జర్నలిస్టులపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి చేసిన వ్యాఖ్య�
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే ఆ గ్రామాలకు అభివృద్ధి నిధులు ఇస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలో గీసుగొండ, సం�
గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోడ్ ఉల్లంఘించి పలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాధన్నపేట గ్రామంలో ముదిరాజ్ మత్స్య పార�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నది ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డేనని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు చెప్పారు. బీసీ అయిన పీసీసీ చీఫ్ మహ�
‘నీకు ఇల్లు రాదు.. మా ఇండ్ల మీద పడి ఎందుకు ఏడుస్తున్నవ్?’ అంటూ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అవమానించారని ఓ దివ్యాంగురాలు కన్నీటి పర్యంతమైంది. దివ్యాంగుల కోటాలోనైనా ఇల్లు ఇవ్వాలని వేడుకోగా ‘నీక
మండలం కేంద్రంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి ఉచిత బస్సు సౌకర్యాన్ని వెంటనే తీసివేయాలని మహిళలు మొర పెట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యే షాక్తో తడబడి మహిళ�
కాంగ్రెస్ పార్టీలో మళ్లీ వర్గపోరు బయటపడింది. మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. దీంతో పార్టీ కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితి తలెత్తింది.
ఇటీవలి చర్యలు, మాటలతో వివాదాస్పద మంత్రిగా మారిన కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మధ్య పంచాయితీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్దకు చేరింది.