సమైక్య రాష్ట్రంలో ఎన్నో పీడనలకు, వేదనలకు గురైన తెలంగాణ ప్రజానీకం కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్నాక, ఇంతకాలం నిర్లక్ష్యం చేయబడిన సాంస్కృతిక అంశాల పరిరక్షణకోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తు�
వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్నది. సమయం, శ్రమ, ఖర్చు ఆదా కావడం, కూలీల కొరత తీరుతుండడంతో అన్నదాతలు పంటల సాగులో యాంత్రీకరణపై ఆసక్తి చూపుతున్నారు. పొలం దున్నడం, నాట్లు వేయడం, కలుపు తీ�
దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతున్న చరిత్రాత్మక సభకు ఖమ్మం వేదికైంది. నేడు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ భారతదేశ రాజకీయ యవనికపై పాత శక్తుల ఏకీకరణకు, కొత్త శక్తి పుట్టుకకు నాంది పలుకబోతున్నది. 2001లో
ఇన్నాళ్లూ అరచేతికే పరిమితమైన స్మార్ట్ ప్రపంచం.. ఇప్పుడు రిస్ట్వాచ్లోకి దూరింది. ఎవరిని చూసినా కుడిచేతిలో స్మార్ట్ఫోన్, ఎడమ చేతికి స్మార్ట్వాచ్. కాబట్టే, ఈ ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్వాచ్ల మార్�
ప్రభుత్వ బడులతో విద్యార్థులకు బంగారు భవిష్యత్ కలుగుతుందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శనివారం అహ్మదీపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్సార్ జయంతిని పురస్కర�
మహారాష్ట్రలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కూల
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక పల్లెలు ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి పంచాయతీల ద్వారా ఆచరణలో పెడుతున్న ఈ కార్యక్రమం ప్రతి పల్లెలో
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పడకేసిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారానికి నోచుకుంటున్నాయి. గతంలో ఎక్కడి చె
వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 25 : వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు సాధ్యమని, అందులో శాస్త్రవేత్తలదే కీలకపాత్ర అని యూఎస్ఏ కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజ్ఖోస్లా అన్నారు. ఆచార్య జయశంకర్
తెలంగాణ ప్రజలు తమ మొదటిస్థాయి చైతన్యం నుంచి ఇక రెండవస్థాయి చైతన్యానికి ఎదగవలసి ఉంది. తమకు ఇతరుల నుంచి జరిగిన అన్యాయాలపై పోరాడటంలో వారు మొదటిస్థాయి చైతన్యాన్ని పూర్తిగా ప్రదర్శించారు. విజయం సాధించి ఆ ఫల�