గ్రామాల్లోని రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని మోత్కూరు మండల తాసీల్దార్ పి జ్యోతి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురంలో నిర్వహి�
భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఎంతో దోహదపడతాయని కందుకూర్ డివిజన్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలో దెబ్బడగూడ బాచుపల్లిలో, రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి.
Ibrahimpatnam | గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి, ఈ సదస్సుల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి తెల
రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా రెవెన్యూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే నిర్దిష్టమైన ఆదేశాలను కలెక్టర్లకు ఇస్తాం. ఇప్పటికే మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి తదితరుల నేతృత్వంలోని కమిటీ రెవెన్యూ సమస్యలపై అధ్య�
ధరణి పోర్టల్లో రైతు సమస్యలను పూర్తిగా తొలగించిన ఆదర్శవంతమైన భూసమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్న రైతు సదస్సులకు జిల్లాలో సమర్థవంతంగా నిర్�
రైతుల భూసమస్యలను పరిష్కరించేందుకు 15వ తేదీ నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు అధికారులు సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర�
ఈ నెల 15 నుంచి రెవె న్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కలెక్టర్ను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ మాట్లాడుత�
ఇంకా అక్కడక్కడా మిగిలివున్న భూ సమస్యల పరిషారానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు
హైదరాబాద్ : భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సీ�