రెవెన్యూ సదస్సులో ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. ఈ మేరకు జూలూరుపాడు మండల పరిధిలోని మాచినేనిపేటతండాలో
పెద్ద ధన్వాడలో రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయడంతోపాటు రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను బేషరతుగా సర్కారు ఉసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం భూ సమస�
Collector kranthi Valluri | గురువారం పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో తహసీల్దార్ రంగారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుకు ఆకస్మికంగా వచ్చిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అక్కడున్న ప్రజల
రేపటి నుంచి గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ సూచించారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాల
ప్రభుత్వం చేపట్టిన భూ భారతి చట్టం అమలులో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటను పైలెట్ మండలంగా ఎంపిక చేసి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ సదస్సులకు కాంగ్రెస్ నాయకులు హాజరై వే�
భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని తూటికుంట్ల, సీతానగరం గ్రామాల్లో మంగళవారం రెవెన్యూ అధికారులు రైతుల నుంచి దరఖాస్తు తీసుకున్నారు.