24 గంటల కరెంటు విషయంలో దేశాన్ని తప్పుదో పట్టిస్తున్న జాతీయ కాంగ్రెస్ వైఖరిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్విపోదురు గాక, నాకేం సిగ్గు అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ తీరు ఉన�
Jagadish Reddy | రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. దొంగ లెక్కలతో రుణమాఫీ చేశామని ప్రభుత్వం అంటోంది. రుణమాఫీని దేశం మొత్తం చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీ�
ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ పథకాలను రద్దుచేసి కాంగ్రెస్ సర్కార్ తన అవివేకాన్ని బట్టబయలు చేసుకున్నదని �
Harish Rao | మొన్న టీజీఎస్పీ పోలీసుల భార్యలు రోడ్డెక్కితే, నేడు హోంగార్డుల భార్యలు రోడ్డెక్కారని హరీశ్రావు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నరని తెలిపారు. రాష
Harish Rao | రేవంత్రెడ్డి సర్కారుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలులో రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ గత తొమ్మ�
రాష్ట్రంలో ఆర్ఎస్ బ్రదర్స్(రేవంత్రెడ్డి- బండి సంజయ్) గుట్టు మరోసారి బయటపడిందని బీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ వై.సతీశ్రెడ్డి అన్నారు. ఢిల్లీలో మోడీతో కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తోంటే.. తెలంగ�
Telangana | సచివాలయం బందోబస్తు బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) శుక్రవారం స్వీకరించింది. మొత్తం 214 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది రక్షణ బాధ్యతలను చేపట్టారు. సచివాలయ భద్రత పర్యవేక్షణ అధికారి
బీఆర్ఎస్ పేదల తరఫున కొట్లాడే పార్టీ అని, విద్యుత్ చార్జీలు పెంచకుండా పోరాడిన ఘనత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కే దక్కుతుందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మండిపడ్డారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. ఇంట్లో దావత్ చేసుకుంటే రేవ్ పార్టీ
Padi Kaushik Reddy | సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయాలతోనే తమ పంచాయితీ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తనను కూడా డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా
Dasoju Sravan | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఫ్యాక్షన్ భాష మాట్లాడుతున్నాడని విమర్శించారు. హైదరాబాద�
ఎంత సేపు బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచనే తప్ప రేవంత్రెడ్డికి పరిపాలన చేయాలన్న సోయి లేకుండా పోయిందని మాజీ మేయర్ రవీందర్సింగ్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అ