Revanth Reddy | సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు. ఎన్యుమరేటర్లు, అధికారులు ఆయన వివరాలు నమోదు చేసుకున్నారు.
Telangana | రాష్ట్రంలో గురుకులాలు, సర్కారు బడుల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అవి గురుకులాలా, నరక కూపాలా అని ప్రశ్నించారు. మీకు బీర్లు, బిర్యానీలు... బ�
గత 10 నెలల దుర్మార్గపు కాంగ్రెస్ పాలనలో విషాహారం తిని 49 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని బీఆర్ఎస్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఆ పిల్లల చావుల పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా? అని నిలదీశారు. �
Harish Rao | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన విజయోత్సవాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో రైతులను విజయ�
రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు, పాఠశాలల్లో నెలకొన్న దుస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ రెడ్డి సర్కార్ సంక్షోభంలోకి నెట్టి�
KTR | దిలావర్పూర్లో రైతుల దెబ్బకు దిగివచ్చిన సీఎం రేవంత్ రెడ్డి లగచర్లలో కూడా లెంపలేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వెంటనే లగచర్లలో అల్లుడి కోసం.. ఆదానీ కోసం.. ఇండస్ట్రియల్ కా�
KTR | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ భారీ విజయం సాధించడం ఖాయమని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో దీక్షాదివస్ సన్నాహక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎం పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు �
Dasoju Sravan | గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో మరణమృదంగాలా అని మండిపడ్డారు. ఎవరిదీ పాపమని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్ని�
గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి చెందిన 24 గంటల్లోనే.. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రతి పదిరోజులకు ఒక పసి ప్�
KTR | సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ అంతా ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిసృహతో కనిపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీతో తిట్లు పడిన తర్వాత వెనక్కి తగ్గాల్సి వస�
KTR | ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థిని శైలజ చనిపోవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన వాంకిడి గ్రామానికి చెందిన విద్యార్థి శైల�
కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను నాడు వద్దన్న రేవంత్రెడ్డి.. ఇప్పుడు సర్వే ఎలా చేయిస్తారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని త�
Warangal | బస్సులో సీట్లు ఇవ్వడం లేదని దివ్యాంగులు వినూత్న నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం వారు చీరలు కట్టుకొని ఆందోళన చేశారు.