Asifabad | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో స్వయాన మంత్రి ఆదేశాలు బుట్టదాఖలవు తున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి.
Current | విద్యుత్ మరమ్మతుల కారణంగా నేడు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.11kv ద్వారకా నగర్ ఫీడర్ పరిధిలో ద్వారకా నగర్, డీ నగర్, ప్రసూన నగర్, మాణిక్య నగర్,అంబేద్కర్ నగర్, ఎన్ వి నగర్ ప్ర
Hyderabad | హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి ఫేస్-3లోని 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్కు లీకేజీ ఏర్పడింది. దీనిని అరికట్టడానికి మరమ్మతు పనులు చేయనున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మ తు పనులను అక్టోబర్ 7లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. మినీ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్, వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్షించ�
Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్లో(Medigadda barrage) మరమ్మతు పనులు(Repair works) కొనసాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా డ్యామ్ల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కడెం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.1.44 కోట్లతో చర్యలు చేపట్టింది. నిరుడు కడెం ప్రాజెక్టు చరిత్రలోనే రికార్డుస్థాయిల�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త రహదారుల నిర్మాణంతోపాటు పాత రహదారుల పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.4,118 కోట్లతో 13,740 కిలోమీటర్ల రహదారి పునరుద్ధరణ పనులను రోడ్లు భవనాలశాఖ చేపట్టింది. ఆర్ అండ�
ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరం వరకు ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీ సుకున్నది. ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు
స్వరాష్ట్రంలో ఎస్సారెస్పీ పూర్వవైభవం సంతరించుకున్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రూ.18కోట్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42 వరద గేట్ల మరమ్మతు పనులకు ఆదివారం శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి వేము�
తిరుమల: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల అప్ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమయ్యాయి. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా సుబ