వాహనదారులను రవాణా శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అవసరాల కోసం వాహనాలను అమ్ముకునే వారిని, వాహనాల మొదటి టర్మ్ ముగిసి రెన్యువల్ కోసం వెళ్లే వారిని తిప్పించుకుంటున్నారు.
DEd Colleges Affiliation | ప్రైవేట్ డీఎడ్ కళాశాలలు తమ అఫిలియేషన్ ఆఫ్ రెన్యూవల్(2025 -26 నుంచి 2028-29 వరకు) నాలుగు సంవత్సరాల కోర్సు నిర్వహించడానికి అఫిలియేషన్ ఫీజు గడువు ఈనెల 15 వరకు పొడిగించినట్టు ప్రభుత్వ డైట్ ప్రిన్సిపా�
Guest Lecturers | రాష్ట్రంలోని గెస్ట్ లెక్చరర్స్(Guest Lecturers) ఆందోళన బాటపట్టారు. గెస్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పిం చాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని బోర్డ్ ఆఫ్ఇం టర్మీడియట్ (Intermediate Board Office) ఎదుట ఆందోళన చేపట్టారు.
Vehicle Insurance | మీ వెహికల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రెన్యూవల్ గడువు ముగిసిపోయినా పునరుద్ధరించుకోవచ్చు. అయితే, గడువు లోపు రెన్యూవల్ చేస్తే వస్తే బెనిఫిట్లు వదులుకోవాల్సి వస్తుందని బీమా రంగ నిపుణులు చెబుతున్నార
ట్రేడ్ లైసెన్స్లు రెన్యువల్కు గడు వు తేదీ దగ్గర పడుతుండడంతో వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేసుకునేందుకు అధికారులు విస్తృత ప్రచారం చేపడుతున్నారు.
: కువైట్లో పనిచేస్తున్న దాదాపు 12వేల మంది భారత ఇంజినీర్లు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఎన్బీఏ అక్రెడిటేషన్ లేని భారత కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్(క
ఆటోలు, ట్యాక్సీలు, ట్రావెలర్లు.. ఇవి మన దేశంలో కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి మార్గాలు. రోజూ ఈ బండి చక్రాలు తిరిగితేనే లక్షల కుటుంబాల బతుకు చక్రం కూడా కదులుతుంది. ప్రభుత్వాల సాయం కోసం ఎదురుచూడకుండా
ఖమ్మం : జిల్లాలో నిరుద్యోగ యువత ఎంప్లాయిమెంట్ కార్డులు ఉండి గడువుతీరిన (లాప్స్ అయిన)కార్డులను పునరుద్ధరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిదని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి కొండపల్లి శ్రీరామ్ శనివారం ఓ ప్రకటన
పొడిగింపు| కరోనా పరిస్థితుల నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్, పర్మిట్లు, వాహన ఫిట్మెంట్ సర్టిఫికెట్ల గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలపాటు పొడిగింది. దేశంలో అనేక ప్రాంతాల్లో లాక్డ
లైసెన్సు పునరుద్ధరణ| ప్రైవేట్ దవాఖానల కరోనా చికిత్సల లైసెన్సులను వైద్యారోగ్య శాఖ పునరుద్ధరించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నందుకుగాను గతంలో 22 హాస్పిటళ్లలో కరోనా చికిత్స లైసెన్సులు రద్దు చేసిన విషయం �
ప్రభుత్వవాహనాల రిజిస్ట్రేషన్లు బంద్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు కోటి వాహనాలు తుక్కుగా మారే అవకాశం కొత్త వాహనాల తయారీకి ఊతం.. ఉపాధి ముసాయిదా విడుదల చేసిన కేంద్రప్రభుత్వం న్యూఢిల్లీ, మార్చి
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూ) వాడుతున్న వాహనాల్లో 15 ఏండ్లు దాటిన వాటికి వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ పునరుద్ధరించరాదని కేంద్రం ప్రతిపాదించింది.