ఫ్రెంచ్నకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన రెనో..దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇప్పటికే మూడు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్న సంస్థ..
ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో..దేశీయ మార్కెట్లోకి సరికొత్త కాంప్యాక్ట్ ఎస్యూవీ కిగర్ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.84 లక్షలుగా నిర్ణయించింది. అడ్వాన్స్ ఫీచర్స్, మల్టీ-సెన్స్ డ్రైవింగ్ మోడ్స
రెనో.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎంట్రిలెవల్ క్విడ్ మోడల్ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.4.49 లక్షలు. 0.8 లీటర్, 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ మ్యాన్వల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్
న్యూఢిల్లీ : భారత్లో కార్యకలాపాలు ప్రారంభించి పదేండ్లు కావడంతో రెనాల్ట్ ఇండియా దేశీ కస్టమర్లకు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో కొన్ని సెప్టెంబర్ నెల మొత్తం అమలు కానుండగా మర�
న్యూఢిల్లీ : రెనాల్ట్ ఇండియా పదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆల్ న్యూ క్విడ్ ఎంవై21ను దేశీ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ ఆకర్షణీయ, వినూత్న లోకాస్ట్ వాహనం గేమ్ ఛేంజర్గా మారుతుందని రెనాల్ట్ ఇండి�
న్యూఢిల్లీ : భారత్ లో రెనాల్ట్ కార్ల ధరలు మరోసారి భారమయ్యాయి. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ లో రెండు సార్లు వాహనాల ధరలు పెంచిన ఫ్రెంచ్ ఆటో దిగ్గజం తాజాగా మళ్లీ కార్ల ధరలను పెంచింది. ముడిపదార్ధా