కాంగ్రెస్ సర్కారు తన మేనిఫెస్టోలో యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం
ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్ఆర్ఎస్)లో చెరువు శిఖం, ప్రభుత్వ, సీలింగ్ భూములకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలు శిఖం భూములను చాలా మంది రెగ్యులరైజ్ చేసుకోగా ప్రస్తుతం మళ్లీ అదే క్రమంలో అర్జ
నానక్రాంగూడ 149 సర్వేనెంబర్లో జీవో 59ను అడ్డుపెట్టుకొని జరిగిన అవకతవకల్లో ప్రధాన సూత్రధారి గోపన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పీ.సురేందర్ అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన�
రాష్ట్రంలో హోంగార్డులు, రెండో ఏఎన్ఎంలుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఎమ్మ
Minister Errabelli | మాట తప్పని, మడమతిప్పని మనుసున్న మహారాజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టుపై పని చేస్తున్న మరో 177 మంది ల్యాబ్ టెక్నీషియన్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్య�
ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ఎన్నో ఏండ్లుగా చాలీచాలని జీతాలతో అష్ట కష్టాలు పడుతున్�
బేగంపేట్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని రాష్ట్ర పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం రాంగోపాల్పేట్ డివిజన్ పరిధిలోని హైదర్బస్తీలో నిర్వహించిన గ్యార్వీ ఉత్�