ఏడాది పాలనలో ఏం సాధించారని విజయోత్సవాలు చేసుకుంటున్నారో కాంగ్రెస్ నాయకులకే తెలియాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తుపాకీ రాముడిని మైమరిపించే విధంగా ఉందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా �
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మారుమూల పల్లెల్లోనూ సీసీ రోడ్లు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. రూ.7.75 కోట్లతో చేపట�
అనుమతి లేకుండా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు
సంక్షేమ పథకాల రూపశిల్పి సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పథకాల
ప్రజల దీవెనలతో టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తా కృషిచేయాలని, ప్రభుత్వ
దేశంలోని అనేక రాష్ర్టాల చూపు తెలంగాణ వైపే ఉందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. అభివృద్ధిలో అంతలా దూసుకెళ్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని అన్నారు. పేదల సొంతింటి కలను నెర