ధనార్జనే ధ్యేయంగా మానవత్వాన్ని మరిచి మనుషుల రక్తాన్ని కూడా వదలడం లేదు కొన్ని మాఫియాలు. ఈ క్రమంలోనే కొన్ని ముఠాలు సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని, అవినీతిని ఆసరాగా చేసుకుని మనుషుల రక్తంతో వ్యాపారం చేస�
మనిషిని శారీరకంగా, మానసికంగా కుంగదీసే వ్యాధి.. క్యాన్సర్. రక్తం, అస్థిమజ్జ, శోషరస గ్రంథి వ్యవస్థల్లో కణాల అసాధారణ పెరుగుదలే రక్త క్యాన్సర్కు దారి తీస్తుంది. రక్తంలోని ఎర్ర రక్తకణాలు శరీర భాగాలకు ఆక్సిజ�
ఎర్రరక్త కణాలు, డీఎన్ఏ తయారీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది విటమిన్- బీ12. ఇది లోపిస్తే నాడీవ్యవస్థ దెబ్బతినడం, రక్తహీనత, తిమ్మిర్లు, కండరాల బలహీనత, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, మలబద్ధకం తదితర సమస్యలు చుట్టు�
మన శరీరంలోని రక్తం అనేక పదార్థాల మిశ్రమం. ఇందులో ముఖ్యమైనవి ఎర్ర రక్తకణాలు. వీటిలో హిమోగ్లోబిన్ ఉంటుంది. కాబట్టే, ఆ ఎరుపు రంగు. ఈ కణాలు ప్రాణ వాయువును శరీరంలోని అన్ని భాగాలకు అందించి, కార్బన్-డై-ఆక్సైడ్�
ఒట్టావా: శరీరంలో వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్లను మట్టుబెట్టాల్సిన రోగనిరోధక వ్యవస్థ ఎర్రరక్తకణాలనే చంపేస్తే! ఈ అరుదైన వ్యాధిని ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటారు. అంటే.. శ్వేతరక్తకణాలు అతిగా స్పందించాయన
మంచి ఆహారం, వ్యాయామం, వృద్ధాప్యంలో వ్యాధులకు ఇచ్చే ఔషధాల్లో మార్పులతో సాధ్యమే వ్యాధి నుంచి కోలుకోవడానికి ఆయుష్షుకు సంబంధం అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన న్యూఢిల్లీ, జూన్ 9: మనిషి గరిష్ఠ జీవిత కాలం ఎంత? ఈ �