Stocks | దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రెండు రోజుల లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 329.92 పాయింట్ల నష్టంతో 76,190.46 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 113.15 పాయింట్లు కోల్పోయి 23,092.20 పాయింట్ల వద్ద సరిపెట్టుకున్�
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. గత రెండు సెషన్లుగా భారీగా నష్టపోయిన సూచీలకు రియల్టీ, విద్యుత్, ఆర్థిక షేర్ల నుంచి లభించిన మద్దతుతో భారీగా లాభపడ్డాయి.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ..గత నెలలో రూ.553. 48 కోట్ల విలువైన రెండు నూతన ప్రాజెక్టులను దక్కించుకున్నట్టు తెలిపింది. ఈ ఆర్డర్టు బిల్డింగ్ డివిజన్ నుంచి వచ్చాయని పేర్కొంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 62,501.69 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 657.21 పాయింట్లు ఎగబాకింది.
హైదరాబాద్లో గృహ విక్రయాలు అంతకంతకు పెరుగుతున్నాయి. గత నెలలో 6,414 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీలు అమ్ముడయ్యాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా వెల్లడించింది.
తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య ట్రేడైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లను ల�
మెటల్, రియల్టీ, ఇంధన రంగ షేర్ల ధన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడింగ్ అయినప్పటికీ దేశీయ సూచీలు మాత్రం భారీగా లాభపడ్డాయి.
హైదరాబాద్లో గతేడాది మూడు రెట్లు పెరిగిన విక్రయాలు అనరాక్ వార్షిక నివేదికలో వెల్లడి సిటీబ్యూరో, జనవరి 3: హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో చరిత్ర సృష్టించిన భాగ్య�