హైదరాబాద్, డిసెంబర్ 1: రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ..గత నెలలో రూ.553. 48 కోట్ల విలువైన రెండు నూతన ప్రాజెక్టులను దక్కించుకున్నట్టు తెలిపింది. ఈ ఆర్డర్టు బిల్డింగ్ డివిజన్ నుంచి వచ్చాయని పేర్కొంది.
ప్రత్యేకంగా నిర్మాణాలు, జాతీయ రహదారులు, రియల్టీ, ఇతర వ్యాపారాలు నిర్వహించడానికి నాగార్జున కన్స్ట్రక్షన్ ఈ కంపెనీని ప్రారంభించింది.