BJP | ఖిలావరంగల్, మార్చి 29: ఉత్తర తెలంగాణాకే పెద్ద దిక్కైన ఎంజీఎం దవాఖానను యుద్ధప్రాతిపాదికన ప్రక్షాళన చేసి తగిన నిధులు కేటాయించి సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ప్రభుత్వ�
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ పేరిట వచ్చే ఉద్యోగాలు, అత్యాశకు పోయి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలకు దూరంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.
వీఆర్పీ క్రియేషన్స్ పతాకంపై పి.పద్మావతి సమర్పణలో కిరణ్, మౌర్యాణి జంటగా నటిస్తున్న చిత్రం ‘పింకీ’. సీరపు రవికుమార్ దర్శకత్వంలో పసుపులేటి వెంకటరమణ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల
జూబ్లీహిల్స్లోని రోడ్డు నంబర్-36లో విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ తొలి స్టోర్ను ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో పలువురు మోడల్
తెలంగాణ రాష్ట్రంలోనే తండాలకు నవశకం మొదలైందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే తండాల్లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా �
రాష్ట్ర ప్రభుత్వం బడుల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది.
‘19 ప్లస్’ ఏర్పాటుకు బీసీసీఐ, ఎన్సీఏ చర్యలు అండర్-19 ప్రపంచకప్ ప్లేయర్ల కోసం సరికొత్త ప్రతిపాదన న్యూఢిల్లీ: అండర్-19 ప్రపంచకప్లో మెరిసిన యువ ఆటగాళ్లు లయ కోల్పోకుండా ఉండేందుకు బీసీసీఐ, భారత క్రికెట్ �
ఖమ్మం : ఖమ్మం విజయ డెయిరీ ఇంచార్జ్ డిప్యూటీ డైరెక్టర్గా రవికుమార్ నియమితులయ్యారు. ఇక్కడ డీడీగా విధులు నిర్వహించిన ఆర్.భరతలక్ష్మి హైదరాబాద్ ఎంపీఎఫ్కు బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో మెదక్లో డీడీగా విధ�