ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్స్ హవా నడుస్తుంది. చిన్న హీరోలతో పాటు స్టార్ హీరోలు మల్టీ స్టారర్స్లో నటించి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు రామ్, రవితేజ కాంబినేష�
టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ఈ శ్రీరామనవమికి తన అభిమానులకు , సినీ ప్రేక్షకులకు శుభాకాంక్షలుచెప్పేశాడు. ఖిలాడీగా వచ్చి అందిరికీ నవమి శుభాకాంక్షలు తెలిపాడు. రమేష్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమ�
కరోనా మహమ్మారి టాలీవుడ్కి నిద్ర లేకుండా చేస్తుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేస్తున్నప్పటికీ చిత్ర బృందంలో ఎవరో ఒకరు కరోనా బారిన పడుతున్నారు. దీంతో షూటింగ్ వాయిదా వేయాల్సిన పరిస�
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో రవితేజ కూడా ఒకరు. మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. చేతిలో కనీసం రెండు మూడు సినిమాలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు మాస్ రాజా. ఇప్ప
ఈ ఏడాది రవితేజ మంచి జోరు మీదున్నాడు. క్రాక్ చిత్రంతో భారీ హిట్ కొట్టిన మాస్ రాజా ప్రస్తుతం ఖిలాడి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఉగాది కానుకగా విడుదల కాగా, ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మ�
మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మే 28న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్
ఈ ఏడాది క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేసిన రవితేజ ప్రస్తుతం ఖిలాడి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా, ఇందులో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపు�
ఈ రోజుల్లో సినిమాలకు టైటిల్స్ పెట్టడం అనేది అంత ఈజీ జాబ్ కాదు. ఒక సినిమాకు అద్భుతమైన టైటిల్ వర్కౌట్ అయింది అంటే సగం విజయం సాధించినట్లే. అందుకే టైటిల్ కోసం దర్శక నిర్మాతలు తల ప్రాణం తోకలోకి తెచ్చుకుంటారు. �
ఈ ఏడాది క్రాక్ సినిమాతో పలకరించిన రవితేజ ప్రస్తుతం ఖిలాడి అనే చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్లైన్ . ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయ�