నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సార్వజని గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించడం దశాబ్ధ కాలాలుగా వస్తున్న ఆనవాయితీ. ఇందులో భాగంగా శనివారం సైతం గణేష్ నిమజ్జన శోభాయాత్ర రతాన్న
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడం కోసం ధర్మసమాజ్ పార్టీ (డి.ఎస్.పి) ఆధ్వర్యంలో విశారదన్ మహరాజ్ లక్ష కిలోమీటర్ల రథయాత్ర చేయపడుతున్నాడని, ఈ యాత్ర ఈనెల 14 అంబేద్కర్ జయంతి నుంచి అదిలాబాద్ కేం
veenavanka | వీణవంక, ఏప్రిల్ 5: తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద పోరాటం చేసేందుకు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్
Rath Yatra : పూరి జగన్నాధ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచీ భక్త�
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ నిర్వహించిన రథ యాత్ర దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. మందిర్ రాజకీయాలకు ఈ రథయాత్ర పునాదిగా మారింది. ఇంత పాపులర్ అయిన రథయాత్రకు గాన కోకిల లతా మంగేష్క
సైదాబాద్ : శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సైదాబాద్ పూసలబస్తీలో ప్రసిద్ది చెందిన శ్రీశ్రీపద్మావతీ అలిమేలుమంగా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రథోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఉదయ�
న్యూఢిల్లీ, జూలై 6: ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయ పరిసరాల్లోనే ఈ ఏడాది రథయాత్ర నిర్వహించాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కరోనా నేపథ్యంలో రథయాత్రను కేవలం పూరి ఆలయ పరిసరాలకే