న్యూఢిల్లీ, జూలై 6: ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయ పరిసరాల్లోనే ఈ ఏడాది రథయాత్ర నిర్వహించాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కరోనా నేపథ్యంలో రథయాత్రను కేవలం పూరి ఆలయ పరిసరాలకే
భువనేశ్వర్, జూన్ 12: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన జగన్నాథ రథయాత్రకు కొన్ని లక్షలాదిమంది హాజరవుతుంటారు. ప్రతి ఏటా జులై మాసంలో పది రోజుల పాటు ఈ రథయాత్ర వేడుకలు జరుగుతాయి. కరోనా కారణంగా గతేడాది భక్తులన�
భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర | ఈ ఏడాది సైతం పూరీలోని జగన్నాథుడి రథయాత్ర భక్తులు లేకుండానే జరుగనుంది. టీకాలు పొందిన, కరోనా నెగెటివ్ ఉన్న సేవలకులను మాత్రమే పూజ కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇ�
పూరీ జగన్నాథుడి రథ యాత్ర కోసం నరేంద్ర సరోవర్ నుంచి 21 రోజు చందన్ యాత్ర సోమవారం ప్రారంభమైంది. రథాల నిర్మాణానికి పూజలు నిర్వహించిన తర్వాత రథల పనులు ప్రారంభమయ్యాయి.
అందజేసిన అర్చక సంఘం నేతలు హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అర్చక రథయాత్ర తీర్థప్రసాదాలతోపాటు ప్లవ నామ సంవత్సర పంచాగమును బ్రాహ్మణ సంక్షేమ పరిష�