Karnataka | ఉచిత పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పెంపుపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ప్రజలపై భారం మోపుతున్నది. బస్సు టిక్కెట్లు, వాటర్ బిల్లులను భారీగా పెంచింది. త�
లక్నో: దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాన్నంటుతుండటంతో వాటిని కొనాలంటేనే సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ మంత్రి ప్రతిభా శుక్లా ప్రజలకు ఉచిత సలహా ఇచ్చారు. టమాటా
రికార్డు ధరలకు ఎగబాకిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో శుక్రవారం హాట్ మెటల్స్ ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టాయి.
ముంబై ,మే 3: కరోనా కారణంగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూ , తగ్గుతూ వస్తున్నాయి. భవిష్యత్ లోను గోల్డ్ రేట్లు పెరుగుతాయా..? అంటే అవునని అంటున్నారు ఆర్ధిక విశ్లేషకులు. గత కొన్ని రోజులుగా దిగొస్తున్న బంగారం ధరలలో మ
న్యూఢిల్లీ: వినియోగదారులకు చుక్కలు చూపించిన పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను స్వల్పంగా తగ్గించాయి. నిన్న �