పాకిస్థాన్లో ప్రతి రెండు గంటలకు ఒక లైంగికదాడి జరుగుతున్నది. 2017-2021 మధ్య దేశవ్యాప్తంగా 21,900 మందిపై లైంగికదాడి జరిగినట్టు ఓ సర్వేలో తేలింది. దీనిబట్టి ప్రతి రోజు 12 మంది లైంగికదాడికి గురవుతున్నట్టు తెలుస్తున్
రాఖీ పండుగ రోజు దారుణం జరిగింది. అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్తున్న ఆ చెల్లెలి జీవితం అనుకోని మలుపు తిరిగింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్లిన మైనర్ బాలికను నలుగురు దుర్మార్గులు బలాత్కరించారు. ఈ ఘటన బిహ�
న్యూఢిల్లీ: ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద 17 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశారు. ఆ కేసులో ఇద్దరు హాకర్లను అరెస్టు చేశారు. తిలక్ బ్రిడ్జ్ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలోని పొదల్లో అత్యాచారం జరిగినట్లు పోలీ
చెన్నై: కూతురుపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో 8వ తరగతి చదువుతున్న బాలిక గర్భం దాల్చి ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశా
లక్నో: టీచర్ను కిడ్నాప్ చేసిన స్కూల్ ప్రిన్సిపాల్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్లో 22 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలిగా పని చ�
జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక లైంగికదాడి కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సాదుద్దీన్ మాలిక్తో పాటు మరో ఐదుగురు జువైనల్ నిందితులను కస్టడీకి తీసుకుని కీలక విషయాలు సేకరించిన పోలీసులు..
జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. ఆరుగురు నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో నిర్వహించిన పొటెన్సీ టెస్టు నివేదిక పోలీసులకు అందినట్లు తెలుస్తున్నది
జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్మీడియాలో పోస్టు చేసినందుకు ఐదుగురిపై సైబర్క్రైమ్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలను
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ సామూహిక లైంగిక దాడి ఘటనలో నేరాలకు పాల్పడ్డ నిందితులకు చట్టపరంగా పక్కాగా శిక్షలు పడేవిధంగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015 సవరణల ప్రకారం తీవ్ర�
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ సామూహిక లైంగిక దాడి ఘటనలో అరెస్టు అయిన ఆరుగురు నిందితుల్లో మేజర్ అయిన సాదుద్దీన్మాలిక్ను నాలుగు రోజుల పాటు న్యా యస్థానం విచారణ నిమిత్తం కస్టడీకి
లైంగికదాడికి గురైన మైనర్ బాధితురాలి వివరాలు బహిరంగ పరిచినందుకు బీజీపే ఎమ్మెల్యే రఘునందన్పై అబిడ్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల సామూహిక లైంగికదాడికి గురైన బాధితురాలి ఫొటోలు, వీడియోలు రఘ�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైంది. లైంగికదాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఓ బాధితురాలు పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యకు యత్నించింది
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతున్నది. రోజురోజుకి వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో రెండు దారుణ ఘటనలు వెలుగుచూశాయి. గ్యాంగ్ రేప్ చేశారని ఓ మైన�