రంజీ ట్రోఫీ ఫైనల్ పోరులో ముంబైకి విదర్భ దీటుగా బదులిస్తున్నది. ముంబై నిర్దేశించిన 538 పరుగుల భారీ లక్ష్యఛేదనలో విదర్భ నాలుగో రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 10/0�
Musheer Khan: సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును ముషీర్ ఖాన్ బ్రేక్ చేశాడు. రంజీ ట్రోఫీ ఫైనల్లో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఘనత మొన్నటి వరకు సచిన్ పేరిట ఉంది. అయితే తాజాగా జరుగుతున్న ఫైనల్ మ్�
ముంబై, విదర్భ రంజీ టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం మొదలైన ఫైనల్లో ముంబై తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు రహానే(7), శ్రేయాస్ అయ్యర్(7) విఫలమైన �
ముంబై మరోసారి జూలు విదిల్చింది. పూర్తి ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో తమిళనాడుపై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీని ద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి దూసుకె�
నితీశ్ రెడ్డి (122; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రజ్ఞయ్ రెడ్డి (102 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదంతొక్కడంతో మేఘాలయతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ ఫైనల్లో హైదరాబాద్ మంచి స్కోరు చేసింది.
ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర టైటిల్తో తళుక్కుమంది. చారిత్రక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో బెంగాల్పై ఘన విజయం సాధించింది.
ఆధిక్యంలో మధ్యప్రదేశ్ ముంబైతో రంజీ ట్రోఫీ ఫైనల్ బెంగళూరు: టాపార్డర్ రాణించడంతో ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్ పట్టు బిగించింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దేశవాళీ టైటిల్ చేజిక్