Rono Mukherjee | బాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్గా ఓ వెలుగు వెలిగిన కాజోల్, రాణీ ముఖర్జీ ఇంట తీరని విషాదం చోటు చేసుకుంది. వారి చిన్నాన్న ప్రముఖ దర్శకుడు రోనో ముఖర్జీ(83) వయస్సు సంబంధిత సమస్యలతో కన్నుమూశారు.
రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యష్రాజ్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన బ్లాక్బస్టర్ ‘మర్దానీ’. పదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాకు 2019లో సీక్వెల్గా ‘మర్దానీ 2’ విడుదలైంది. ఈ రెండూ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయా�
సినీ తారలూ మనుషులే. వారికీ కష్టాలూ, కన్నీళ్లూ ఉంటాయి. సెలెబ్రిటీలు అయినంత మాత్రాన వారి జీవితం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుందనుకుంటే పొరపాటు. చాలామంది నటీనటులు తమ జీవితంలోని ఒడుదొడుకుల గురించి పంచుకుంటూ ఉంట�
పదేండ్ల క్రితం రాణి ముఖర్జీ కథానాయికగా యష్రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘మర్దానీ’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. సరిగ్గా నాలుగేండ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ను రూపొందిస్తే.. ఆ సినిమా కూడ�
Shah Rukh Khan | కరణ్ జోహార్ (Karan Johar) దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘కుచ్ కుచ్ హోతా హై’ (Kuch Kuch Hota Hai ) విడుదలై నేటికి 25 ఏళ్లు. ఈ సందర్భంగా ముంబైలో ప్రత్యేక ప్రదర్శనలను నిర్వహించారు.
బాలీవుడ్ క్లాసిక్ తారల్లో ఒకరిగా రాణీ ముఖర్జీని చెబుతారు. రెండున్నర దశాబ్దాల కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించారామె. ‘రాజా కీ ఆయేగీ బరాత్’ చిత్రంతో పరిశ్రమలో అడుగుపెట్టిన రాణీ ముఖర్జ