మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఫ్రీజర్లు పంపిణీ ప్రారంభం.. వారంలో పూర్తిచేసేలా ఏర్పాట్లు నిర్వహణ బాధ్యతలు గ్రామపంచాయతీలకు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మరణించినప్పుడు ఆ శోకం ఎవరూ తీర్చలేనిది. కన
కొవిడ్ బాధితులకు 27 అంబులెన్స్ వాహనాల వినియోగం అంబులెన్స్ల ద్వారా ప్రతి రోజూ 40 నుంచి 50 మంది వివిధ దవాఖానలకు తరలింపు అవసరమైన వారికి అంబులెన్స్లో ఆక్సిజన్ – ప్రజల మన్ననలు పొందుతున్న 108 సిబ్బంది మేడ్చల
ఆపత్కాలంలోనూ అన్నదాతకు అండగా ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు.. వెల్లువెత్తుతున్న ధాన్యం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సేకరణ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ ఆనందంలో అన్నదాతలు రంగారెడ్డి,
వారికి కరోనా వచ్చినా స్వల్ప ప్రభావమే.. వెంటనే కోలుకుంటారుప్రముఖ పిల్లల వైద్యులు సీఎన్ రెడ్డి సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ రెండో దశ కరాళ నృత్యం చేస్తున్నది. వైరస్ ఏ రూపంలో విరుచుకుపడుతుందో త�
షాద్నగర్, మే17: కొవిడ్ బాధితులకు అందించే సేవల ఖర్చు రోజుకు రూ.20 వేలకు మించరాదని ఎమ్మె ల్యే వై.అంజయ్య యాదవ్ ప్రైవేట్ వైద్యులకు సూచించారు. సోమవా రం పట్టణంలోని తన క్యాంపు కా ర్యాలయంలో పట్టణ ప్రైవేట్ వైద్�
షాద్నగర్, మే17: వైద్యం కోసం వచ్చే పేద ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడొద్దని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సొంత ఖర్చులతో అన్ని దవాఖానల వద్ద కొవిడ్ బాధితులు, దవా ఖాన సిబ్బంది, బాధితుల సహాయకులకు ఉచితంగా భోజ నాన్ని అంద�
కరోనాపై సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 20 బెడ్లతో ఐసొలేషన్ సెంటర్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి చేవెళ్ల టౌన్, మే,
కరోనా వైరస్ను ఎదుర్కోవాలంటే .. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అందుకు అనుగుణంగా పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఇమ్యూనిటీని పటిష్ఠంగా ఉంచుకునేందుకు నగరవాసులు తమ ఆహారపు అలవాట్లలో గణనీయమైన మా
బోడకొండ గ్రామంలో ప్రగతి ఫలాలు రూ.80లక్షలతో అభివృద్ధి పనులు ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు మంచాల మే 16 : పల్లెసీమల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి గ్రామాల�
షాబాద్, మే 16 : తన పుట్టిన రోజు సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మొక్కలు నాటారు. ఆదివారం నియోజకవర్గంలోని నవాబుపేట్ మండలం ఎమ్మెల్యే స్వగ్రామం చించల్పేట్లో పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలతో కల�
అవసరం లేకున్నా బయట తిరిగేతే చర్యలు జిల్లావ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు 56 వాహనాలు స్వాధీనం రంగారెడ్డి, మే 16,(నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేదుకుగాను రాష్ట్ర ప్రభు త్వం పదిరోజుల పాటు ల�
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలంలోని వేలుగురాల్లా తండలోని పౌల్ట్రీ ఫామ్ నుండి నెహ్రూ జూలాజికల్ పార్కుకు చెందిన పశువైద్యుల బృందం ఒక ఆడ, ఒక మగ అడవి పిల్లిని రక్షించింది. రెండు పిల్లులను శన�
నందిగామ,మే14: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో దామోదర్ అన్నారు. నందిగామ మండల కేంద్రంతో పాటు అం�
రంజాన్ పండుగను ఇండ్లలోనే జరుపుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాలో ముస్లింలు పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఇం�
ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్ మే 14: ఇబ్ర హీం పట్నం నియోజకవర్గంలో మూడవరోజు లాక్డౌన్ సం పూర్ణంగా కొనసాగింది. ఉదయం 10గంటల తరువాత ప్రజ లు ఎవరు రోడ్లపైకి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 6గ