కొడంగల్, జూన్ 1: రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నదని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డ్లోని �
నకిలీ విత్తనాలపై నజర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులు చేపట్టిన అధికారులు నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రసీదు పొందాల�
కరోనా కట్టడికి నిరంతరం సేవలందిస్తున్న వైద్యులు ప్రాణాలను ఫణంగా పెడుతూ అలుపెరుగని శ్రమ కుటుంబీకులకు దూరంగా ఉంటూ వైద్య సేవలు బాధితులకు జీవం పోస్తూ నిరంతర పర్యవేక్షణ రంగారెడ్డి జిల్లాలో 61 ప్రభుత్వ దవాఖా�
కొడంగల్, మే 30: కరోనా కట్టడిలో భాగంగా ప్రభు త్వం మూడు రోజుల నుంచి సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందని, కొడంగల్ సీహెచ్సీలో 132 మందికి వ్యాక్సినేషన్ వేశామని వైద్యాధికారి డాక్టర
షాద్నగర్, మే30: కరోనా రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతో పాటు సకల సదుపాయాలతో కూడిన ఐసొలేషన్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ తెలిపారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని మ
కేంద్రం నుంచి ఏటా రూ.3 లక్షల నిధులు మంజూరుపచ్చదనం, పరిశుభ్రత, పనితీరుకు దక్కిన గుర్తింపుబొంరాస్పేట : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స�
నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ దవాఖానలపై చర్యలు కొవిడ్ లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిక కొవిడ్ చికిత్సకు రోజుకు రూ.లక్ష వసూలు చేస్తున్న కొన్ని హాస్పటళ్లు ఇప్పటికే జిల్లాలోని ఓ వైద్యశాల లైసెన్స్�
షాబాద్, మే 28: సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్తో కరోనా కట్టడి అవుతుందని, జ్వర సర్వేలాగానే ఈ టీకాలు కూడా సత్ఫలితాలు ఇస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డ�
వైద్య సిబ్బంది సేవలు భేష్ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిపూడూరులో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీపరిగి, మే 27 : పరిగిలోని సర్కారు దవాఖానలో అవసరమైన సదుపాయా లు కల్పిస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రె�
చేవెళ్ల టౌన్, మే 27 : వైద్యులు అందుబాటులో ఉంటూ కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, కరోనా నివారణకు వైద్యులు చర్యలు వేగవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ అన్నారు. గురువారం చేవెళ్ల ప�
రంగారెడ్డి జిల్లాలోపాజిటివ్ కేసులు భారీగా తగ్గుదల సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు.. ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు రంగారెడ్డి, మే 25, (నమస్తే తెలంగాణ): జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మహమ్�
కోట్పల్లి, మే 25 : ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించి జ్వరం, దగ్గు, ఒంటి నొప్పుల వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి అవసరమైన పరీక్షలు, వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు వైద్యాధికారులను �