యాచారం, జూన్ 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతువేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి అన్నారు. బుధవారం ఆమె మండలంలోని చౌదర్పల్లి, తక్కళ్లపల్లి గ్�
షాద్నగర్, జూన్15: తెలంగాణ రైతుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని రైతు సమన్వయ సమితి మం డల అధ్యక్షుడు వెంకట్రెడ్డి అన్నారు. రైతు బంధు నిధులు విడు దల కావడం పై హర్షం వ్యక్తం చేస్తు ఫర�
దశలవారీగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ జడ్పీ సర్వసభ్య సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి షాద్నగర్, జూన్15: రంగారెడ్డి జిల్లాలోని అర్హులైన రైతులందరి ఖాతాల్లో రైతుబంధు పథకం ద్వారా రాష్ట్ర �
ఆమనగల్లు,జూన్ 15 : రాష్ట్రంలో రైతులంతా ఆత్మగౌరవంతో ఉన్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం వానకాలానికి రైతుబంధు డబ్బులు వేయడంతో ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో రైతులు సంబురాలు చేసుకున్నారు. రాం న
రంగారెడ్డి, జూన్ 14, (నమస్తే తెలంగాణ) : గత రెండేండ్లుగా అవసరానికి మించి వరి పంట సాగు కావడంతో ఈ ఏడాది వరి పంట సాగును చాలా వరకు తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పం�
పరిగి డివిజన్లో 27,894 మెట్రిక్టన్నులు సేకరణస్టాక్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లుపరిగిలో 24,310 ఎకరాల్లో వరి సాగుపరిగి, జూన్ 13 : గతంలో ఎప్పుడూ లేనంతగా గత యాసంగిలో పరిగి డివిజన్లో వరి సాగు చేపట్టడంతో ధాన్యం దిగ�
రంగారెడ్డి : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి జన్మదిన వేడుకలు జరుపుకున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్లోని బాక్స్ ఫామ్హౌజ్లో వరుణ్గౌడ్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలను గ
ప్రారంభమైన గుంతలు తీసే కార్యక్రమం మండలంలో ఐదు లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 12 : ఆకుపచ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన హరితహారం పథకం ఏడేండ్ల కిం�
డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి యాచారం, జూన్12: మండలంలోని మేడిపల్లి గ్రామంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శని వారం గ్రామంలో కరోనా పరీక్షల స్పెషల్ క్యాంపును నిర్వ హించారు. ప్రభుత్వ ఉన్న
దౌల్తాబాద్, జూన్ 11 : కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం గోఖఫస్లవాద్ గ్రామంలో శుక్రవారం భారీగా నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయ, పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా వికారాబాద
ఇబ్రహీంపట్నం, జూన్ 11 : వాణిజ్య పంటలు, కూరగాయలు సాగుచేసేలా రైతుల్లో వ్యవసాయ అధికారులు అవగాహన పెంచాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో వానక
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు వహించాలి హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేయండి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా రంగారెడ్డి, జూన్ 11, (నమ�
షాద్నగర్, జూన్11: ప్రతి గింజను ప్రభుత్వం కొనేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్లోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఫరూఖ్నగర్ మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వ�