చికిత్సకు సహకరించాలని మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వినతిఆమనగల్లు, జూలై 13 : అరుదైన వ్యాధితో బాధపడుతున్న నెలలు నిండని చిన్నారి వైద్య చికిత్స కోసం ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేయా
చేవెళ్లటౌన్, జూలై 13 : ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేద కుటుంబాలను అదుకుంటున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంల
గ్రామంలో ప్రగతి పరుగులు పంచాయతీ ట్రాక్టర్తో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలింపు మిషన్ భగీరథతో తీరిన తాగునీటి సమస్య సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు పూర్తి వైకుంఠధామం, డంపింగ్యార్డు నిర్మాణ�
ఇబ్రహీంపట్నంరూరల్, జూలై 12 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్ల పునర్నిర్మాణం చేయడంతో పాటు ప్రధాన రోడ్లను కలుపుతూ ఉన్న గ్రామీణ ప్రాంతాల రోడ్లను డబుల్రోడ్లుగా విస్తరించడంతో వాహనదా రులకు ప్రయాణం సుల
విడుతల వారీగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం ఒకేసారి 50 వేల పోస్టుల భర్తీ చేసేందుకు కసరత్తు నేడు మంత్రివర్గంలో నిర్ణయం వెల్లడించే అవకాశం జిల్లాలో సుమారు మూడు వేల పోస్టుల ఖాళీలు విద్యాశాఖలో త్వరలో చేపట్
ఇబ్రహీంపట్నం, జూలై 12: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రెం డు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం గా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి అన్నారు. హరిత హారంలో భాగంగా సోమవారం శేరిగూడ గ్
షాబాద్, జూలై 11 : పర్యావరణ పరిరక్షణకు అందరూ తమవంతుగా మొక్కలు నాటాలని ఎంపీపీ ప్రశాంతిమహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలో వైస్ ఎంపీపీ లక్ష్మి, సర్పంచ్ ఇస్మత్బేగంతో కలిసి మొ�
షాద్నగర్టౌన్, జూలై 11: కరోనా విపత్కర పరిస్థితుల్లో అందించిన వైద్య సేవలకు గాను షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో దామోదర్తో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది ఉత్తమ అవార్డులు అందుకున్నారు. ప్రపంచ జనాభా డే సంద�
ప్రతి వీధిలో విద్యుత్ దీపాలుమిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటి సరఫరాఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనంఅందుబాటులోకి వైకుంఠధామం,కంపోస్టుయార్డు కులకచర్ల, జూలై 11:అడవివెంకటాపూర్ పూర్తిగా వెనుకబడిన గ్రామం. కు�
గ్రామంలో ప్రగతి పరుగులు రూ. 3కోట్లతో అభివృద్ధి పనులు 90 శాతం అండర్గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తి అన్ని హంగులతో రైతువేదిక పూర్తిస్థాయిలో సీసీ రోడ్లు, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం ఏర్పాటు కంపోస్ట్షెడ్ నిర్�
మంచాల, జూలై 11 : పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధికి బాటలు పడ్డాయని, పల్లెప్రగతి నిరంతర ప్రక్రియని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలం పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ నర్మద అధ్యక్షతన పల్లెప్రగ�