3 నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధన ఈ నెల 1 నుంచి మొదలైన తరగతులు టీ-శాట్, దూరదర్శన్ ద్వారా ప్రసారం పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి జిల్లావ్యాప్తంగా పాఠాలు వీక్షిస్తున్న 82 శాతం మంది రంగారెడ్డి, జ�
నూతన పంచాయతీ ఏర్పాటుతో అభివృద్ధిలో దూసుకుపోతున్న పిగ్లీపురం గ్రామానికి వన్నె తెచ్చిన పల్లె ప్రకృతి వనం హరితహారం మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత అందుబాటులోకి వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు ఇబ్రహీంపట్నం
పంచాయతీ నూతనభవనం, రైతు వేదిక, వైకుంఠధామం,పల్లె ప్రకృతి వనం పచ్చదనం, పరిశుభ్రతతో మెరుస్తున్న పల్లె ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలింపు గ్రామ ముఖ ద్వారం నుంచి హరిత తోరణం జిగేలుమంటున్
మొయినాబాద్, జూలై 18 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశం పొందడానికి విశేష స్పందన లభిస్తుంది. ఆదివారం నిర్వహించిన 5వ తరగతి ప్రవేశ పరీక్షకు విద్యార్థులు 85 శాతం హాజరయ్యారు. మండల పరిధిలో
షాద్నగర్టౌన్, జూలై 18 : అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో, ఎన్హెచ్ 44 సమీపంలో పట్టణం ఉండడంతో అనునిత్యం వేలాది మంది ప్రజలు షాద్నగర్ మీదుగా రాకపోకలను సాగిస్తుంటారు. పట్టణానికి వివిధ పనుల నిమిత్త�
శంకర్పల్లి, జూలై 18 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త శోభ సంతరించుకోనున్నది. ఇప్పటికే గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవిని �
మంచాల జూలై 18 : అల్పపీడన ప్రభావంతో మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కుంటలను తలపించేలా రోడ్లు మారాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువు, కుంటల్లోకి నీళ్లు వచ్చాయి. అ
ఏడాదిగా వేల మందిని దవాఖానలకు తరలింపుగతేడాది మంత్రి కేటీఆర్ జన్మదినం కానుకగా నియోజకవర్గాలకు బహూకరించిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యేఉమ్మడి జిల్లాలో 8 వాహనాలుఉత్తమ సేవలందిస్తున్న ‘గిఫ్ట్ ఏ స్మైల్
శివారు ప్రాంతాల్లో తాగునీటికి రూ.1200 కోట్ల నిధులుకేటీఆర్ బర్త్డే రోజున 3 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాంరాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డితుక్కుగూడలో పలు అభివృద్�
ఇబ్రహీంపట్నం, జూలై 16 : నియోజకవర్గంలో హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతున్నది. రెండుమూడు రోజులుగా నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధ�
కడ్తాల్, జూలై 16 : ప్రతి మండల కేంద్రంలో 10 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలకు స్థలాలను ఎంపిక చేసి పనులు వేగవంతం చేయాలని జడ్పీ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ అమయ్కుమార
పెద్దఅంబర్పేట, జూలై 15 : వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీలోని తట్టిఅన్నారంలోని పలు కాలనీల్లో వర్షాలకు ధ్వంసమైన ప్రాంతాల
షాద్నగర్టౌన్, జూలై 16 : హరితహారంలో భాగంగా నాటుతున్న మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. ఇందులో భాగంగానే 11, 18 వార్డులో మున్సిపల్ కమిషనర్ లావణ్య, సీడీపీవ�
కులకచర్ల, జూలై 16: కల్యాణలక్ష్మి పేదలకు వరంలా ఉపయో గపడు తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం చౌడాపూర్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కు లను పంపిణీ చేశారు. ఈ సంద
భోగినీ మండపంలో బయల్పడిన ఆరు వందల యేళ్ల చిత్ర రాజం తెలంగాణ పూర్వ చరిత్రకు అరుదైన నిదర్శనం చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ సిటీబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ): రాచకొండలో భోగినీ మండపంలోని రాతి గ