రేపటి నుంచి హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి లక్ష్యం…74.10 లక్షల మొక్కలు ప్రతి గ్రామ పంచాయతీలో 10 వేల మొక్కలు నాటేలా ఏర్పాట్లు ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీకి నిర్ణయం ఇప్పటివరకు 4.29 లక్షల గుంతలు సిద్ధం రంగారెడ్�
అభివృద్ధి పథంలో గ్రామం పల్లె ప్రగతితో స్వచ్ఛత.. కులకచర్ల, జూన్ 29 : పల్లె ప్రగతి ద్వారా మక్తవెంకటాపూర్ గ్రామం అభివృద్ధిలో పోటీ పడుతుంది. మురుగునీటికాల్వల ఏర్పాటు, పల్లె ప్రకృతి వనం, కల్లాలు, వివిధ రకాల షెడ�
బొంరాస్పేట, జూన్ 28 : ఐకేపీ పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎవరైనా కరోనాతో మృతిచెందితే వారికి బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా రూ.3 లక్షల రుణాలు అందజేస్తున్నట్లు డీఆర్డీఏ ఏపీడీ నర్స�
ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 28: వానకాలం ప్రారంభం కావడంతో నియోజకవర్గంలో రైతులు దుక్కులు దున్ని, విత్తనాలు విత్తే పనుల్లో నిమగ్నమయ్యారు. వరి నాట్లు వేసేందుకు నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మడుల
బంట్వారం, జూన్ 28 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే బంట్వారం ఒకప్పుడు వెనకబడిన మండలం. అందులో వేసవి వచ్చిందంటే ఎటు చూసినా ఎండు గడ్డితో నిండిన గుట్టలు, అక్కడక్కడ విసిరి పారేసినట్లు కనిపించే చెట్లు. అప్పటికే పం�
మంచాల, జూన్ 28 : రైతాంగ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ.70 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూ�
షాబాద్, జూన్ 28: వర్షపు నీటి సంరక్షణకు కా ర్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జలశక్తి అభియాన్పై సంబంధిత
యాచారం, జూన్ 27 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పల్లె పకృతి వనం ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నది. పకృతి రమణీయతను పంచుతున్న పల్లెపకృతి వనంతో పల్లెకు కొత్తశో�
మోమిన్పేట, జూన్ 27 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం ఏడో విడుతకు సన్నద్ధమవుతున్నది. మండలంలో మూడు లక్షల మొక్కలు నాటేందుకు మండల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లోని ప
హరితహారంలో మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత రెండేండ్లలో రూ.50 లక్షల నిధులు కేటాయింపు ఇంటింటికీ చెత్త సేకరణలో పంచాయతీ ట్రాక్టర్ పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు మంచాల, జూన్27: పల్లెప్రగతితో అస్మత్ప�
జూలై 1 నుంచి 10 వరకు కార్యక్రమం పల్లెలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చర్యలు హరితహారం, పారిశుద్ధ్యం, ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ వైకుంఠధామాలు, కంపోస్ట్యార్డులు, రైతువేదికల చుట్టూ గ్రీన్ ఫెన్
పట్టణాలను తలపించేలాఅభివృద్ధి సమస్యలు పరిష్కరిస్తుండడం తో ప్రజల హర్షం జూలై 1 నుంచి పల్లె ప్రగతికి శ్రీకారం షాద్నగర్రూరల్, జూన్ 27: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే మారుమూల గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెం