కలెక్టర్ అమయ్కుమార్ | జిల్లాలో లాకోర్స్ చదివిన బీసీ విద్యార్థుల నుంచి న్యాయవాద వృత్తిలో మూడు సంవత్సరాల ఉచిత శిక్షణ పొందుటకు 2021-22 సంవత్సరానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అమయ
కొడంగల్, జూన్ 21 : ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాల అమ్మకాలపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ అప్పయ్య తెలిపారు. సోమవారం �
మహిళా సంఘాలకు అండగా రాష్ట్ర సర్కార్ వ్యాపారం చేసుకునేందుకు రుణాల మంజూరు ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి విలేజ్ ఎంటర్ ప్రైజెస్ ఇప్పటి వరకు 371 ఎస్హెచ్జీ సభ్యులకు రుణాలు రంగారెడ్డి, జూన్ 21, (నమస్తే తెలంగా�
కడ్తాల్, జూన్ 21 : పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో తాసిల్దార్ మహేందర్రెడ్డి అధ్య�
గతేడాదితో పోలిస్తే 10శాతం అధికం రేపు జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం అర్హులైన ప్రతి రైతుకు రుణం అందేలా ప్రభుత్వం చర్యలు రంగారెడ్డి, జూన్ 20(నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వార్షిక ర
వీడియో కాన్ఫరెన్స్లోరాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ షాబాద్, జూన్ 19 : త్వరలో స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రారంభం కానున్నందున ఓటరు జాబితాలను చెక్ చేసి, ఓటరు జాబితాకు సంబంధించిన అన్ని దరఖాస్�
రెండు రోజుల్లో ఆర్డర్స్ ఆర్వోఆర్ కేసులకు సంబంధించి ఆర్డర్స్ను సిద్ధం చేస్తున్న ప్రత్యేక ట్రిబ్యునల్ రంగారెడ్డి జిల్లాలో 425 రికార్డ్ ఆఫ్ రైట్ కేసులు ఇప్పటివరకు 300 కేసులకు సంబంధించి వాదనలు పూర్త�
శంకర్పల్లి, జూన్ 18 : రైతులు తీగజాతి పంటల సాగుపై దృష్టి సారించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్తు కార్యాలయంలో ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో రైతులకు తీగజాతి పంటల సాగుపై సమావేశం న
పరిపాలన సౌలభ్యం కోసం నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు వరి సాగులో తెలంగాణ రాష్ట్రందేశంలోనే నంబర్వన్ రూ.4వేల కోట్లతో గురుకులాల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కడ్తాల్ మండలంలో రూ.17 కోట్�
ప్రతి గ్రామానికి కంపోస్టు ఎరువు తయారీ షెడ్ గ్రామపంచాయతీలకు అదనపు ఆదాయం పరిశుభ్రంగా గ్రామాలు సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 17 : గతంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్
జిల్లాలోని చెరువులన్నింటినీ సర్వే చేస్తున్న జిల్లా నీటిపారుదల శాఖ 2339 చెరువులకుగాను ఇప్పటివరకు 860 చెరువులకు ఎఫ్టీఎల్ గుర్తింపు పూర్తి ఈనెలాఖరు వరకు ముగింపునకు కసరత్తు ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధి చెరు�
జిల్లా పరిధిలో 5,50,215 మందికి.. 2,16,129 మంది హై రిస్క్ వారికి టీకా రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : వ్యాక్సిన్తోనే కరోనా కట్టడి సాధ్యమని రం