జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సునంద చేవెళ్ల టౌన్, జూన్ 10 : ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర గార్డెలో నర్సరీల యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక�
షాద్నగర్టౌన్ జూన్ 10 : వాన కాలం నేపథ్యంలో క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదికల్లోనే వ్యవసాయ విస్తరణ అధికారులు విధులు నిర్వహిస్తారని మండల వ్యవసాయ అధికారి నిశాంత్కుమార్ గురువారం తెలిపారు. ఇందులో భాగం�
తుర్కయాంజాల్, జూన్ 9 : మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చైర్ పర్సన్ అనురాధరాంరెడ్డి అన్నారు. ఇంజాపూర్ 14వ వార్డులో రూ.11 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను, తాజాగా చేపట్టిన
మందులు విక్రయిస్తే రసీదు ఇవ్వాలి గుర్తింపు పొందిన డీలర్ల వద్ద పురుగు మందులు కొనుగోలు చేయాలి తాండూరు సీఐ జలెందర్రెడ్డి తాండూరు రూరల్, జూన్ 8 : గుర్తింపు పొందిన ఫర్టిలైజర్స్ దుకాణాదారుల వద్ద ఎరువులు, ప�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్/తలకొండపల్లి , జూన్ 7: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నార
ఇప్పటికే లక్షా 50వేల బ్యాగులు సేకరణమరో 80 వేల బ్యాగులు వచ్చే అవకాశంకొందుర్గు, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం చేస్తున్న ప్రతి ప్రయత్నం ఎంతో సఫలీకృతం అవుతున్నది. గతంలో రైతులు పండించిన పంటలు �
మంత్రి సబితారెడ్డిషాద్నగర్, జూన్6: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నార�
పెరిగిన వైరస్ తీవ్రత కాలం నాడు 1-2 వారాలు.. నేడు 2-4 వారాలు లక్షణాల్లోనూ సరికొత్త మార్పులు పెరిగిన లాంగ్ కొవిడ్ ఎఫెక్ట్ గడువు వైరస్ మ్యుటేషనే ప్రధాన కారణం దీర్ఘకాలిక వ్యాధులు, నిర్లక్ష్యమే కారణం కోలుకు�
రంగారెడ్డి, జూన్ 4, (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది నాటాల్సిన మొక్కలకు సంబంధించి టార్గెట్ను ఇప్పటికే నిర్దేశించారు. ఈ ఏడాది ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లా అటవీశాఖతోప
చేవెళ్ల రూరల్, జూన్ 4: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడడంతో చేవెళ్ల మండల పరిధిలోని పలు వాగులు ప్రవాహంలా పొంగాయి. ప్రయా ణికులు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. చేవెళ్ల మండల పరిధి లోని దేవుని ఎర్రవల్లి గ్
రూ.9కోట్లతో ఐదెకరాల్లో ఏర్పాటుకు నిర్ణయంసందర్శకులను ఆకట్టుకునేలాపెద్దచెరువుకు హంగులుట్రంక్లైన్ పనులను పది రోజుల్లోగా పూర్తి చేయండిరాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిమీర్పేట్, జల్పల్ల�